Breaking News

పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

341 Views

కెసిఆర్ దత్తత గ్రామం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

హాజరుకానున్న రాష్ట్ర ముఖ్య నాయకులు

నవంబర్ 20

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం నర్సన్నపేట గ్రామంలో లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ముఖ్యమైన నేత ఒకరు వస్తున్నారని గ్రామ పార్టీ అధ్యక్షుడు ఊడెం తిరుపతి రెడ్డీ ఓ ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్బంగా తిరుపతి రెడ్డీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దిశగా అడుగులు వేసి,రాష్ట్రంలో పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం అని తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *