Breaking News

ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి

265 Viewsఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి కత్తుల భాస్కర్ రెడ్డి డిసెంబర్ 24 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కుల మత వర్గ ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు […]

Breaking News ప్రకటనలు

ఎల్లారెడ్డిపేట వైన్ షాపులో కల్తీ మద్యం విక్రాయాలు

495 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల బాల్కనీ వైన్స్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపించారు. మండల కేంద్రంలోని బాల్కనీ వైన్స్ షాప్ లో ఆదివారం రోజు అల్లం లక్ష్మణ్ అనే వ్యక్తి ఎంసీ డైట్ మందు బాటిల్ కొనుగోలు చేయగా కల్తీ వచ్చింది. వెంటనే షాపు యాజమాన్యం వద్దకు వెళ్లి కల్తీ మద్యం వచ్చిందని తెలపగా దానికి బదులు మరొక బాటిల్ ఇవ్వగా అందులో కూడా కల్తీ మద్యం రావడంతో […]

Breaking News

కార్యదర్శిగా పుల్లని వేణు నియామకం

138 Viewsఎ.ఐ.ఎస్.బి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పుల్లని వేణు నియామకం డిసెంబర్ 24 హైదరాబాద్ బిట్స్ పీలాని క్యాంపస్ ప్రాంతంలో డిసెంబర్ 22వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏఐఎస్బి రాష్ట్ర ఇంచార్జ్ గొల్లపల్లి రాజు నియామకం చేశారు. సిద్దిపేట జిల్లా, చేర్యాలకు చెందిన పుల్లని వేణు ని జిల్లా అధ్యక్షుడి పదవి నుంచి తన ఉద్యమ సేవలను, పార్టీ పట్ల నిబద్దత, విద్యార్థి […]

Breaking News

ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు…

287 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 24) తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మ దహనం చేసినారు…. నిన్న కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే, దానికి ప్రతిచర్యగా ఈరోజు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు… తిమ్మాపూర్ బస్ స్టాప్ వద్ద ధర్నా ముగిసిన తర్వాత పోలీసు వారు బందోబస్తులో ఉన్నారని తెలిసి పోలీసు వారికి తెలియకుండా కొంతమంది బీఆర్ఎస్ […]

Breaking News

అధికారంలో లేకపోయినా అభివృద్ధి ఆపం.

398 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 24 : శేరుపల్లి గ్రామం లో యువకుల కోసం బిఆర్ యస్ పార్టీ తరుపున యువత ను ప్రోత్సాహించటానికి పార్టీ అధికారం లో లేకపోయినా సరే శేరిపల్లి గ్రామ యువత కోసం వాళ్ళని ఆటల్లో మెరుగుపరిచేలా చూడటం కోసం బిఆర్ఎస్ పార్టీ యువత కోసం కొత్త వాలీ బాల్ మరియు నెట్ ఇప్పించటం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ ని కూడా చదును చేసే పనులు ప్రారంభటం చేయటం జరుగుతుంది. ఈ విధంగా […]

Breaking News

అవగాహన లేకుండా మాట్లాడకు

232 Viewsఅవగాహన లేకుండా మాట్లాడకు అంటున్నా కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే బైరంగా చర్చకు ఆధారాలతో ముందుకు రాగలవు డిసెంబర్ 23 తాండూర్ మండలం లోని తాండూర్ ఐబీ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ వార్డ్ నెంబర్ కృష్ణపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ మంగీలాల్ మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు అనవసర ఆరోపణలు చేయకు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడు ప్రజలకు అన్ని తెలుసు అని అన్నారు,పాముల పద్మ వార్డ్ మెంబెర్ […]

Breaking News

పిచ్చి మొక్కలు తొలగించాలి

235 Viewsపిచ్చి మొక్కలు తొలగించాలి డిసెంబర్ 23 కామారెడ్డి లోని దేవునిపల్లి కల్కినగర్ 9 వ వార్డ్ లొ పట్టణ ప్రకృతి వానములో పిచ్చి మొక్కలు వున్నాయి గడ్డి బాగా పెరిగింది కాలనీ లోకి పాములు వస్తున్నవి మున్సిపల్ సిబ్బంది పట్టించు కోవడం లేదు పట్టణ ప్రకృతి వానములో గడ్డి పిచ్చి మొక్కలు క్లిన్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలరు స్థానికుల ఆవేదన మున్సిపల్ కమిషనర్ సార్ చర్యలు తీసుకోవాలి Manne Ganesh Dubbaka constancy […]

Breaking News

ఆ లెటర్స్ పట్టుకొస్తే వార్నింగ్

245 Viewsఆ లెటర్స్ పట్టుకొస్తే చర్యలే పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు సి పి శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్ డిసెంబర్ 23 మెదక్ జిల్లా చేగుంట మండలం హైదరాబాద్: పోలీసు శాఖలో కొంత మంది ఇన్ స్పెక్టర్లు తమ పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.పోస్టింగ్‌ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు  జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాసమే శుద్ధ తొలి ఏకాదశి…..

353 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో తొలి ఏకాదశి (ముక్కోటి) వేడుకలు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ మహావిష్ణువుకు పూజలు నిర్వహించారు. శనివారం ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు అదేవిధంగా మండల కేంద్రంతో పాటు అన్ని శివాలయాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనానికి భక్తులు అధికంగా వచ్చి దర్శించుకున్నారు స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినట్లు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ […]

Breaking News

కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకు

304 Views (శంకరపట్నం డిసెంబర్ 23) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే, బొల్లం లచ్చవ్వ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు కాగా భర్త, ఒక కుమారుడు, ఒక కూతురు చనిపోగా, పెద్ద కుమారుని కొడుకు కొన్ని రోజులు, చిన్న కుమారుడు కొన్ని రోజులు లచ్చవను చూసుకునే బాధ్యతలను పంచుకోవడం జరిగింది.. ఈ క్రమంలోి పెద్ద కుమారుని సమయము అయిపోగా తాడికల్ గ్రామంలో తమ్ముని ఇంటి వద్ద […]