301 Viewsవిద్యార్థులకై ప్రత్యేక బస్సులు నడపాలని బస్ డిపో ముందు ధర్నా – ఏబీవీపీ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ఈ యొక్క నూతన ప్రభుత్వము అవసరాల కొరకు స్వార్థం కొరకు కేటాయించిన స్కీముల కారణంగా సామాన్య ప్రజలు విద్యార్థులు ఇబ్బందులకు గురి కావస్తుంది ఎందుకు అంటే సిద్దిపేట పట్టణానికి చుట్టుముట్టు గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వేలాదిగా చదువుకోవడానికి వస్తుంటారు […]
Breaking News
కలిసిన సీపీఐ నేత అశోక్
305 Viewsమంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన సీపీఐ నేత అశోక్ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా చేర్యాల జనగామ నియోజకవర్గం పరిధిలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా బీసీ-కురుమ సామాజికవర్గానికి చెందిన తమకు అవకాశం కల్పించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ శనివారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ […]
పార్లమెంట్ స్థానం కేటాయించాలి
383 Viewsభువనగిరి పార్లమెంట్ స్థానం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి కేటాయించాలి డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా దూల్మిట్ట. జనగామ ప్రాంత అభివృద్ధిపరుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన, మొక్కవోని దీక్ష పట్టుదలతో, కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, నేనున్నానంటూ ప్రజల అవసరాల అభివృద్ధికై, నిరంతరాయంగా శ్రమిస్తున్న జిల్లా అధ్యక్షుడు జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని,దూల్మిట్ట మండల కాంగ్రెస్ […]
కరీంనగర్ లో సిఐ, ఎస్ఐ లు బదిలీలు..
9,510 Views(కరీంనగర్ డిసెంబర్ 30) కరీంనగర్ కమిషనరేట్లో పనిచేస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజీ తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్బీలో పని చేస్తున్న ఓ. వెంకటేష్ ను కరీంనగర్ టూ టౌన్ కు, టాస్క్ఫోర్స్ లో పనిచేస్తున్న సరిలాల్ ను కరీంనగర్ వన్ టౌన్ కు బదిలీ చేశారు. కరీంనగర్ వన్ టౌన్లో పనిచేస్తున్న రవికుమార్, టూ టౌన్లో పనిచేస్తున్న రామ చంద్రరావు, తిమ్మాపూర్లో పనిచేస్తున్న […]
మానకొండూర్ చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే
301 Views(మానకొండూర్ డిసెంబర్ 30) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలోని చేరువును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం సాయంత్రం సంభందిత అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో చెరువు సుందరీకరణ పనుల్లో జరిగిన అవినీతి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్, అధికారులపై చట్టాపరంగా చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టనని, చెరువు కట్ట పై దారి నిర్మించడంలో జరుగుతున్న ఆలస్యంపై సంభందిత అధికారులను ప్రశ్నించారు. సుందరీకరణ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని అన్నారు. కట్టపై పెరిగిన చెట్లను పిచ్చి మొక్కలను వెంటనే […]
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల, విస్తృత స్థాయి సమావేశం
249 Viewsమంచిర్యాల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామంలోని SVS ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన *బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల, విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమం సందర్భంగా నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ,ఎన్నికల్లో మన పార్టీ ఓడిపోయిందని బాధపడకుండా ,ప్రతిపక్ష హోదాలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేద్దామని,రాబోయే స్థానిక ఎన్నికల్లో మరియు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిపే దిశగా పనిచేద్దామని,ప్రతి ఒక్క […]
ట్రాక్టర్ ప్రమాదంలో చిన్నారి మృతి….
303 Viewsఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ మల్లాపూర్: రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చెరకు నరికే కూలీ కుటుంబంలో గురువారం జరిగిన సంఘటన గుండంపల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాల ప్రకారం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు గత కొన్ని రోజులుగా చెరుకు పంటను నరికేందుకు తరలివచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. బుధవారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో రోజువారి లాగానే చెరుకు పంట కట్ చేస్తున్న సమయంలో ఓ తల్లి తన చిన్నారితో కలిసి […]
వాహనం ఢీకొని వ్యక్తి మృతి…
333 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 29) తిమ్మాపూర్ మండలం జూగుండ్ల గ్రామనికి చెందిన పోరం కనకయ్య, పోరం రాజలింగయ్య అనే ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సల్ పై కరీంనగర్ కు వెళ్తుండగా రేణిగుంట బ్రిడ్జి దాటినా తర్వాత కొత్తపల్లి గ్రామ శివారులో వెనుకనుండి మహేంద్ర తర్ వాహనం ఢీకొట్టడంతో పొరం కనకయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి గాయపడ్డ వ్యక్తి ని, మృతి దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. […]
రైతుబంధు వేస్తేనే, నాటు వేస్తా సారు..
242 Viewsచొప్పదండి డిసెంబర్ 28:రైతుబంధు వస్తేనే నాటు వేస్తా సారూ.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో గోడువెల్లబోసుకున్న దళిత రైతు నర్సయ్య. కేసీఆర్ ఉన్నన్ని రోజులు పెట్టుబడికి డోకా లేకుండే. చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలం, మంగపేట గ్రామానికి చెందిన దళిత రైతు నర్సయ్య ఆవేదన.. చొప్పదండి నియోజకవర్గములోని కొడిమ్యాల మండలానికి ఓ శుభకార్యానికి వెళ్తున్న కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గంగాధర మండల సమీపంలో ఓ పెట్రోల్ బంక్ […]
ఘనంగా 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
245 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 28:పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యం. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి. పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యపడుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి పేర్కొన్నారు . గురువారం మల్లారెడ్డిపల్లిలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవo పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నేత అనీల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించిన […]










