219 Viewsకొల్లాపూర్ జనవరి 18:కన్నుల పండుగగా శ్రీలక్ష్మి నరసింహుడి బ్రహ్మోత్సవం. రథోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి. ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన స్వామి వారి భక్తులు. సొంత గ్రామంలో కనిపించని మాజీ ఎమ్మెల్యే ఫోటో, సింగోటం బ్రహ్మోత్సవాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరుతారు. ముఖ్యంగా స్వామివారి రథోత్సవం రోజు లక్షలాదిమంది ప్రజలు తరలి వస్తారు. కొల్లాపూర్ ప్రజలకు శ్రీ […]
Breaking News
మర్యాదపూర్వకంగా కలిసిన నీరుడు స్వామి
179 Viewsప్రొఫెసర్ కోదండరాం మర్యాద పూర్వకంగా కలిసిన టీజేఎస్ జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి సిద్దిపేట్ జిల్లా 18 సిద్దిపేట జిల్లా ప్రొఫెసర్ కోదండరాం వేములవాడకు వెళుతూ మార్గం మధ్యలో గజ్వేల్ లో గౌరారం దగ్గర మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి శాలువతో సన్మానించారు గజ్వేల్ పరిధిలో ఉన్న ఉపాధి హామీ పథకం నందు పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు తో కలిసి ప్రొఫెసర్ కోదండరాం సారును సన్మానించారు. ప్రొఫెసర్ కోదండరాం […]
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు.
253 Viewsఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారం తీసే లక్కీ డ్రా లో పాల్గొన్న వారి విజేతలను డ్రా ద్వారా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో డ్రా తీయగా మైఖేల్,హర్షవర్ధన్ గౌడ్ లు డ్రా లో గెలుపొందగా ఇద్దరికీ ఐరన్ పెట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, ఎల్లారెడ్డి పేట మాజీ […]
నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పొలం మల్లేష్..
218 Views(తిమ్మాపూర్ జనవరి 17 ) సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న అమ్మ న్యూస్ ఛానల్ వారి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను మిత్ర రియల్ ఎస్టేట్ అధినేత పోలం మలేష్ యాదవ్ వారి కార్యాలయంలో తన మిత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొలం మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. అమ్మ న్యూస్ ఛానల్ ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుందని, […]
బిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.
277 Viewsబిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై విషం చిమ్ముతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనిల్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన […]
పంట పొలాలను ధ్వంసం చేస్తున్న మట్టి మాఫియా
241 Viewsపంట పొలాలను ధ్వంసం చేస్తున్న మట్టి మాఫియా దుమ్ము లేపుతున్న మట్టి మాఫియా భారీగా అక్రమ మట్టి తవ్వకాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు వాల్టా చూట్టానికే తూట్లు అధికారులకు భారీగా ముడుపులు జనవరి 16 సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి అక్కవంచగూడ షేర్ఖాన్పల్లి గ్రామ శివారులో మట్టి మాఫియా రెచ్చిపోతుంది ఈ గ్రామాలలో గత కొన్ని రోజులుగా మట్టి దంద కొనసాగుతున్న మండల స్థాయి అధికారులు చూసి చూడనట్టుగా నటించడం ఎంత ఘమినార్ధం. […]
సంక్రాంతి సంబురం
196 Viewsసంక్రాంతి సంబురం మెదక్ జిల్లాలో ఘనంగా వేడుకలు ముగ్గులతో విరబూసిన వాకిళ్లు ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు పతంగులు ఎగరేసిన చిన్న, పెద్దలు జనవరి 16 మెదక్ జిల్లా సంక్రాంతి పండుగను మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాకిళ్లన్నీ రంగురంగుల ముత్యాల ముగ్గులు, ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల ఇంటింటికీ తిరుగుతూ సందడి చేశారు. సంక్రాంతి, కనుమ పండగలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మెదక్, […]
బగలాముఖీ అమ్మవారికి విశేషపూజలు
238 Viewsఅమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖీ అమ్మవారికి విశేషపూజలు పీతవర్ణ పుష్పాలు, పీతవర్ణ వస్త్రాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దర్శనభాగ్యం పొందిన భక్తులు జనవరి 16 మెదక్ జిల్లా మెదక్ జిల్లా శివంపేటలోప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో బగలాముఖీ ట్రస్ట్ సహకారంతో, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో అనతికాలంలోనే నిర్మితమైన అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం,తనను […]
అయోధ్య రాముని పై అభిమానం తో ఒక సోదరి వేసిన ముగ్గు
228 Viewsఅయోధ్య రాముని పై అభిమానం తో ఒక సోదరి వేసిన ముగ్గు జనవరి 16 రాజంపేట్ కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన అఖిల భాయ్ ప్రశాంత్, అయోధ్య శ్రీరాముని పై అభిమానం తో ఒక సోదరి గృహం ముందు వేసిన ముగ్గు రంగులతో అయోధ్య శ్రీరాముని చిత్రపటాన్ని తిలకించారు. ఈకార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి
220 Viewsభవన నిర్మాణ కార్మికుల కోసం ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి అదనపు వసూలు చేస్తున్న మీసేవ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలి జనవరి 16 కొమురం భీం జిల్లా భవన నిర్మాణ కార్మికుల జాబ్ కార్డ్ కోసం ప్రతి మండల కేంద్రంలో ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భవన […]










