Breaking News

అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి

190 Views  అక్టోబర్ 15 దౌల్తాబాద్ పట్టణ సర్పంచ్ కోన్యల వెంకటేశం తండ్రి కొన్యాల రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది. మృతదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

పంటలకు మందుల పిచికారి

130 Viewsడ్రోన్ సహాయంతో పంటలకు మందుల పిచికారి -షణ్ముఖ అగ్రిటెక్ కంపెనీ” ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అక్టోబర్ 15 కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామంలో మనుషుల ద్వారా కాకుండా ఆధునిక పరికరమైన డ్రోన్ సహాయంతో వరి,మరియు పత్తి, మిరప, కంది, ” శివశక్తి గ్రూప్ ఆఫ్” కంపెనీ అయినటువంటి “షణ్ముఖ అగ్రిటెక్” ఆధ్వర్యంలో వ్యవసాయానికి సంబంధించిన ఈ డ్రోన్ సహాయంతో మంగళపల్లి గ్రామంలో మూడు ఎకరాల వరి పంటకు ఎకరానికి 12 లీటర్ల తో […]

Breaking News

అరెస్ట్ చేయడం సిగ్గుచేటు

113 Viewsఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి ని హౌజ్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు గడిపే సుజిత్ కుమార్ అక్టోబర్ 15 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బి  ఆర్ ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి ని […]

Breaking News

రేపు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్స్

120 Viewsబ్రేకింగ్ న్యూస్ రేపు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి బి ఫారమ్స్ సీఎం చేతుల మీదిగా అందజేత తధానంతరం మధ్యాహ్నం 12.15 నిమిషలకు బి ఆర్ ఎఫ్ పార్టీ మేనిఫెస్టో విడుదల. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఆత్మీయ సమ్మేళనం

126 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పోలీస్ వాహనాల్లో డబ్బు తరలింపు బీఆరెస్ కు మెదక్ జిల్లాపై సవతి తల్లి ప్రేమ కార్యకర్తల అండతో కాంగ్రెస్ పార్టీదే గెలుపు 6గ్యారంటీలను గడపగడపకు ప్రచారం చేయాలి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మైనంపల్లి రోహిత్ అక్టోబర్ 14 మంత్రి హరీష్ రావు పోలీస్ వాహనాల్లో డబ్బును మెదక్ తరలించి, రోజుకో నాయకుణ్ణి కొనుగోలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. శనివారం […]

Breaking News

బతుకమ్మ సంబరాలు

197 Viewsఅంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా  చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి మహిళలు ఆనందంగా, సంతోషంగా జరుపుకున్నారు అనంతరం చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం  

144 Viewsమృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా  మర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ 85 సంవత్సరాలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ  మృతి చెందారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పరామర్శించిన వారిలో సర్పంచ్ భాస్కర్,ఆత్మకమిటి డైరక్టర్ సంతోష్ రెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మోర్సు శ్రీనివాస్ […]

Breaking News

సమావేశం నిర్వహించడం జరిగింది

146 Viewsఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.. అక్టోబర్ 13 ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 25 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ఇవ్వడం జరిగిందని ఈ యొక్క దసరా సెలవులలో విద్యార్థులను ఒత్తిడికి, ఇబ్బందులకు గురిచేస్తూ నగరం లో పాఠశాలలు నడిపే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని, పాఠశాల ముందు ధర్నా నిర్వహించి,  డి ఈ ఓ  దృష్టికి తీసుకెళ్లి […]

Breaking News

రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు

178 Viewsరేపు 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి అక్టోబర్ 13 టి ఎస్ పి ఎస్ సి  వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల,నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి.అక్టోబర్ 14 న. రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా […]

Breaking News

సంగారెడ్డి జిల్లా ఎస్పీగా….

111 Viewsసంగారెడ్డి అక్టోబర్ 13 :సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరి రూపేష్ నియమితులయ్యారు. వరంగల్ జిల్లా ఆయన స్వస్థలం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన 2016 యూపీఎస్సీ పరీక్షల్లో 526 ర్యాంకు సాధించారు. 2017 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆయన. తల్లిదండ్రులు రమణయ్య, సరోజనమ్మ. ఇటీవల వరకు సంగారెడ్డిలో ఎస్పీగా పనిచేసిన ఎం. రమణకుమార్ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో తాజాగా రూపేష్కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. […]