26 Viewsమంచిర్యాల జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మహమ్మద్ లతీఫ్. ఈరోజు నన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న కి , రాష్ట్ర కార్యవర్గానికి , అలాగే నన్ను ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా నియమించేందుకు ప్రతిపాదన పంపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జీ మహేష్ వర్మ కి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ […]
Breaking News
కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
73 Viewsకాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మంచిర్యాల జిల్లా. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మరియు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఆదేశానుసారం మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. అనంతరం విజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను […]
కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
19 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మానవత్వం, సత్యం, ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. […]
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ
27 Viewsసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సింగరేణి యాజమాన్యం ముక్కుపిండి వసూల్ చేస్తాం. సింగరేణి యాజమాన్యంపైన ఘాటు వ్యాఖ్యలు చేసిన మహేష్ వర్మ. మంచిర్యాల జిల్లా. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. కాంట్రాక్ట్ కార్మికులకు 4నెలల జీతాలను ఇవ్వకుండా , విధులకు తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తూన్నారన్న విషయంపై టీఆర్పీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ సిఆర్ఆర్ […]
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
28 Viewsదండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక. మంచిర్యాల జిల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతుండటం, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగా లేకపోవడంతో దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 1.సేదం బాపు, 2.ఎదుల బుచ్చన్న, 3.మారునేని చిన్న బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రం లోని వారి […]
మంచిర్యాలలో బీసీ అలై బలై
36 Viewsమంచిర్యాల జిల్లా. బీసీ అలై బలై మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన “బీసీ అలై బలై” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ” సంగెం సూర్యారావు” ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువకప్పి సన్మానించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జి “మహేష్ వర్మ” మరియు జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్ కుమార్, పడాల శివతేజ, సీపతి సాయికుమార్, సోషల్ మీడియా ఇంచార్జి ఎండి […]
స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం – బిజెపి
23 Viewsఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మంచిర్యాల జిల్లా. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులతో ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు […]
గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు
29 Viewsమంచిర్యాల జిల్లా. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి,నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,మంచిర్యాల […]
జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు
27 Viewsజాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మహాత్మగాంధీ జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్వే ఆమోదం
28 Viewsఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్వే ఆమోదం రామగిరి, తెలంగాణ: రామగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోప్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు సాధనలో పలు స్థాయిల్లో నిరంతర కృషి చేసి, ప్రతిపాదనలు సమర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రధాన పాత్ర పోషించారు. ₹2.46 కోట్లు వ్యయంతో 2.1 కిలోమీటర్ల పొడవైన రోప్వే నిర్మాణం చేపడతారు. దీని ద్వారా కోట పాదాల నుండి కొండపై భాగానికి […]










