110 Viewsమర్కుక్ మండలం పాతూర్ గ్రామచెందిన గుర్రాల విజయ్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గౌరరం నుండి మిత్రునితో కలసి వస్తుండగా వెనక నుండి కారు డికొట్టింది .అతనికి తీవ్ర గాయాలు కాగా ఆర్ వియం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న జెడ్ పి టీ సి ఎంబారి మంగమ్మ రామచంద్రం , పీ ఏం పాండు గౌడ్,వైస్ పీ మంద బాల్ రెడ్డి గార్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించి 15000 […]
Breaking News
టిబి నిక్షయ్ దివాస్ క్షయ వ్యాధి పై అవగాహన…
142 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రి లోటిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]
నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు
117 Viewsపటాన్చెరు నియోజకవర్గం నీలం మధు ముదిరాజ్ గారి జన్మదిన సందర్భంగా తనను కలిసి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసిన ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ములుగు మండల బిఆర్ ఎస్ నాయకులు జోగిని రవి తోడేటి బలవంత్ పుల్ల బోయిన అశోక్ భగవాన్ రామకృష్ణ ములుగు మండల బీసీ సెల్ అధ్యక్షులు పల్లె బాబు గారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
గాంధీ విగ్రహ ధ్వంసం… ఆకతాయిల పనేనా??
317 Viewsఎల్లారెడ్డిపేట పురాతన కాలం నుండి గాంధీ విగ్రహం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నప్పటికీ నిర్మించబడ్డది చాలా రోజుల నుండి శిథిలావస్థకు చేరుకుంది ప్రతి 14 జనవరి గాంధీ మహాత్మానికి జెండా ఎగరేయడం దీన్ని ఎత్తు లేపాలని నాయకులు అనడం మళ్ళీ మర్చిపోవడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు అదేవిధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్లి ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరం అని గ్రామ ప్రజలు అంటున్నారు దీనిని ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టి గాంధీ విగ్రహాన్ని […]
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.
136 Viewsకేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. తెలంగాణ ప్రాంత భక్తులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ వారణాసి , శబరిమలలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన సకల వసతులతో భవన నిర్మాణాల ఏర్పాటుకు ముందుకు రావడం హర్షనీయమని పేర్కొంటూ వర్గల్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు . వారణాసితోపాటు శబరిమలలో రూ 25 కోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు వేలూరి వెంకట్ […]
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వంగా తల ఎత్తుకొని జీవించాలన్నదే
149 Viewsప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వంగా తల ఎత్తుకొని జీవించాలన్నదే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. వ్యవస్థలో అవినీతి జాడ్యం వలన జరిగే పరిణామాలు గురించి రోజు చూసినవారే. ఉద్యోగం రాక మునుపు ఉద్యోగం రావాలని ఎంతోమంది దేవాన దేవతలకు మొక్కుతుంటారు. తీరా ఉద్యోగం వచ్చాక పని భారం తక్కువ ఉండాలని, జీతం ఎక్కువ ఉండాలని, బోలెడు సెలవలు రావాలని, చేసే ఉద్యోగం ఊరిలోనే […]
హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది
214 Viewsహైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా […]








