దుబ్బాక మండలం, పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన బొంగురం మహేందర్ రెడ్డి ఆర్మీ జవాన్ మరణించడం జరిగింది. అయన మరణం తీరని లోటు. మన దేశం ఓ సైనికున్ని కోల్పోయింది.
227 Viewsగొల్లపల్లి యాదవ సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక ఎల్లారెడ్డిపేట మండలం జులై : 20 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో యాదవ సంఘం పెద్దమనుషుల సమక్షంలో నూతన అధ్యక్షులు , కమిటీ సభ్యులను ఏకగ్రీవంగ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శాగ శ్రీనివాస్ యాదవ్ , ఉపాధ్యక్షులుగా అలివెలి సత్తయ్య యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా శాగ లక్ష్మణ్ యాదవ్ , క్యాషియర్ పెంజర్ల సత్తయ్య యాదవ్ , ముఖ్య సలహాదారులు […]
217 Viewsబిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నవంబర్ 2 హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో4వ,వార్డులో శ్రీమతి ఆకుల రజిత వెంకన్న చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో పంపిణీ చేస్తూ అభివృద్ధి ప్రదాత వొడితల సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ హ్యాట్రిక్ విజయనందించాలని సతీష్ బాబు సార్ చాలా సౌమ్యలని చీమకు కూడా హాని చేయని వ్యక్తి పార్టీలకతీతంగా […]
124 Views*మంచిర్యాల నియోజకవర్గం* *దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీలు* ఉపాధి హామీ పనులు ముగించుకొని ఆటో ట్రాలీలో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగి ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధి హామీ కూలీలకు తీవ్ర గాయాలయ్యి, మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.క్షతగాత్రులను పరామర్శించి, పేషెంట్లకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆస్పత్రి సూపర్డెంట్, వైద్యులకు, సిబ్బందికి సూచించడం […]