166 Views ఏటూరునాగారం, సెప్టెంబర్ 11 ఏటూరునాగారంలో మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వ ర్యంలో అమరవీరుల దినోత్స వం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.అమర వీరు లను స్మరిస్తూ బ్యానర్ చేత బూని నినాదాలు చేశారు.ఇట్టి కార్యక్రమంలో అధికారిని అప్సరున్నిసా బేగం,రేంజర్ నరేందర్ పలువురు సెక్షన్, బీట్,బేస్ క్యాంప్ అధికారులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
37 Viewsమంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించిన డివిజనల్ రైల్వే మేనేజర్. మంచిర్యాల జిల్లా. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్లో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. వందే భారత రైలు కు మంచిర్యాల్ లో హాల్టింగ్ కల్పించినందుకు అందుకు సంబంధిత ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పరువులు రైల్వే అధికారులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి […]
204 Viewsదినపత్రికల డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జనవరి 16 కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ : దినపత్రికల మీడియా డిస్ట్రిబ్యూటర్ల, పేపర్ బాయ్ ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. హైదరాబాదులోని బాగ్-లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దినపత్రికల […]