118 ViewsD.01-8-2023 గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గజ్వేల్ ప్రజాసంఘాల డిమాండ్ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల పెంపు కోసం వచ్చిన జీవో నెంబర్ 60ని పకడ్బందీగా అమలు చేసి కార్మికులపై పని భారం పెంచే జీవో నెంబర్ 51 మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కనీస వేతనం ఇవ్వాలని గ్రామపంచాయతీ జేఏసీని చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గజ్వేల్ లోని ఐఓసీ దగ్గర సమ్మె చేస్తున్న […]
Breaking News
గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ SHO గా బాధ్యతలు తీసుకున్న జాన్ రెడ్డి
138 Views*గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ SHO గా బాధ్యతలు తీసుకున్న జాన్ రెడ్డి గారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ BRS పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరన్ మరియు గౌరవ కౌన్సిలర్లు డుంబాల కిషన్ రెడ్డి, గుంటుకు రాజుగారు, మర్కంటి కనకయ్య, శీర్ల మల్లేష్ యాదవ్, మామిడి శ్రీధర్, మహమ్మద్ సమీర్, బొగ్గుల చంద, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గడియారం స్వామి చారి, ఆత్మ కమిటీ డైరెక్టర్ తోకల హనుమంత్ రెడ్డి, శ్రీరామ్ మల్లేశం, డాక్టర్ […]
వరద వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయండి : నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి* ▪️వివిధ విభాగాల తో వరద నష్టం పై సమీక్ష సమావేశం…..*GWMC,
152 Views*వరద వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయండి : నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి* ▪️వివిధ విభాగాల తో వరద నష్టం పై సమీక్ష సమావేశం….. *GWMC, బల్దియా పరిధి లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరద వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయాలని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్లో బల్దియా కు చెందిన ఇంజనీరింగ్,టౌన్ ప్లానింగ్,రెవెన్యూ,శానిటేషన్,డి.ఆర్.ఎఫ్. […]
కాసులకి కకృత్తి పడి పెట్రోల్ కు బదులు నీళ్లు..కొట్టిన వైనం…సిబ్బందికి బడిత పూజ చేసిన వాహనదారులు*
124 Views*కాసులకి కకృత్తి పడి పెట్రోల్ కు బదులు నీళ్లు..కొట్టిన వైనం…సిబ్బందికి బడిత పూజ చేసిన వాహనదారులు* వాహనదారులు జర జాగ్రత్త… పెట్రోల్ బంక్ నిర్వాహులు పెట్రోల్ బదులు నీళ్లు పోస్తున్నారు..మీరు చేసుకోక పోతే..మీ వాహనం మాటాష్….* పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులుగా నీరు రావడంతో కస్టమర్లు బంకు సిబ్బందిపై దాడి చేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాలలో జరిగింది. పట్టణంలోని హైటెక్ సిటీలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం బంకులో పెట్రోల్ కు బదులుగా నీరు వస్తుండటంతో […]
హైదరాబాద్ శివార్లలో మారో గంటలో భారీ వర్షాలు.*
118 Views*హైదరాబాద్ శివార్లలో మారో గంటలో భారీ వర్షాలు.* ▪️హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం. ▪️అలర్ట్ అయిన జిహెచ్ఎంసి. ▪️ హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో భారీగా వర్షం కురిసే అవకాశం. ▪️ పఠాన్ చెరువు, చందానగర్ ఎల్బి నగర్ ఇలా పల్లు ప్రాంతాలలో భారీగా వర్షం. ▪️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విన్నపం. Manne Ganesh Dubbaka constancy 9701820298
గంగుల, శ్రీనివాస్గౌడ్ ఎన్నిక చెల్లవంటూ పిటిషన్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ
128 Viewsగంగుల, శ్రీనివాస్గౌడ్ ఎన్నిక చెల్లవంటూ పిటిషన్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ హైదరాబాద్: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణాలో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ(జులై 31 సోమవారం)దానిపై విచారణ జరిగింది.. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో బండి ఎమ్మెల్యేగా పోటీ […]
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారా అయితే కొండపిండి ఆకు వాడండి*
143 Views*కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారా అయితే కొండపిండి ఆకు వాడండి* కొండ పిండి ఆకు వల్ల ఉపయోగాలు. కిడ్నీలో గాని మూత్ర నాళాల్లో గాని రాళ్లు (స్టోన్స్) ఏర్పడి కొంత మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంత మంది వేలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటారు. మరికొంత మంది రాళ్లు ఏర్పడి వారు స్టోన్స్ కరిగిపోవడం కోసం మందులను వాడుతుంటారు. రాళ్ల సైజును బట్టి కొంతమందికి కరిగిపోవడం జరుగుతుంటుంది. మరికొంత మందికి ఆపరేషన్ […]
విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు ,మీడియాను అనుమతించొద్దని తెచ్చిన సర్కులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి..!*
102 Views*విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు ,మీడియాను అనుమతించొద్దని తెచ్చిన సర్కులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి..!* *-PDSU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ డిమాండ్.* తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఇటీవల ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలను మరియు మీడియాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని తీసుకువచ్చిన సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. […]
కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ములుగు మండల బిజెపి అధ్యక్షులు: పల్లె రమేష్
127 Viewsకార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ములుగు మండల బిజెపి అధ్యక్షులు: పల్లె రమేష్ గత రెండు రోజుల క్రితం ముట్రాజుపల్లికి చెందిన బిజెపి కార్యకర్త మాదగారి మహేష్ చనిపోయిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి పరామర్శించినా ములుగు మండల బిజెపి అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్, అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం కల్పించిన 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో కుడిక్యాల రాములు, దేవులపల్లి మనోహర్, మన్నే […]










