137 Views*కొమురవెళ్లి జాతరలో సినీ హీరో సుమన్ సందడి* సిద్దిపేట జిల్లా:ఆగస్టు 18 కొమురవెళ్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం వద్ద సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న “దుమారం” సినిమా షూటింగ్తో సందడిగా మారింది. నేటి సమాజంలో నాయిబ్రాహ్మణులు వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంపై తెరకెక్కుతుందని సుమన్ తెలిపారు. మూడు రోజుల షూటింగ్లో భాగంగా రెండవ రోజు కొమురవెళ్లిలో షూటింగ్ కొనసాగుతుందని చెప్పారు. షూటింగ్ జరుగుతుండటంతో భక్తులు, స్థానిక ప్రజలు సెల్ఫీ ఫొటోల కోసం […]
Breaking News
వర్గల్ మండల్: రైతుల రుణమాఫీ అభినందనీయం.
111 Viewsరైతు రుణమాఫీ అభినందనీయం ప్యాక్స్ చైర్మన్ ఎర్రి రామకృష్ణారెడ్డి వర్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు 520 మంది రైతులకు 1 కోటి 73 లక్షల 40513 రూపాయలు రైతు రుణమాఫీ జరిగినది. రైతు యొక్క ఖాతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. మరోసారి రైతు పక్షపాతిగా కేసీఆర్ నిలిచాడు శ్రీ మాన్య కల్వకుంట్ల చంద్రశేఖర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్యశాఖ తన్నీరు హరీష్ రావు కి తెలంగాణ […]
ముస్లిం స్మశాన వాటిక స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….*
114 Views*ముస్లిం స్మశాన వాటిక పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్, సోనియా గాంధీ నగర్ లో గల ముస్లిం సోదరుల స్మశాన వాటిక స్థలంపై నెలకొన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు స్థానికులతో కలిసి పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం వాడుకలో ఉన్న ముస్లిం స్మశాన వాటిక స్థలం శాఖతో ఉన్న […]
బోదకాలు నివారణ మాత్రలు తప్పకుండా వేసుకోవాలి
100 Views:బోధ కాలు నివారణ మాత్రలు. గ్రామం బంగ్లా వెంకట పూర్ గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో ఈ నెల13 నుంచి ఈ మాత్రలు ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రతి ఇంటికి మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. మాత్రలు వేసుకోవాలని సూచించారు పలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్య క్రమం లో ఎం ఎల్ ఎచ్ పి రాని. అంగన్ వాడి టీచర్లు.వనజ . సంధ్య ఆశా వర్కర్ కమల పాల్గొన్నారు.. Telugu News […]
రాజన్న సిరిసిల్ల కు భారీ వర్ష సూచన
216 Viewsకలెక్టరెట్ లో రౌండ్ ద క్లాక్ పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు – ఏదైనా సహాయం, సమాచారం కోసం మొబైల్ నెంబర్ ను 9398684240 లో సంప్రదించాలి – భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో అధికారులు కంట్రోల్ రూంను […]
రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ విద్యార్థులు
174 Viewsఎల్లారెడ్డి పేట మండలం సమస్యలపై రైతులకు వ్యవసాయ విద్యార్థులు అవగాహన కల్పించారు.శుక్రవారం మండల కేంద్రము లోని రైతు వేదిక లో (డి ఎ ఎ టి టి సి) కరీంనగర్ ఆధ్యర్యంలో ప్రాఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కలశాల, జగిత్యాల విద్యార్థులు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనంలో భాగంగా సామాజిక వనరుల పటం,పంట నిష్పత్తి, నేల రకాలు, కదలిక పటం, సమస్యలు ,కలనుగున పటం, వ్యవసాయ కాలచక్రం తదితర […]
విధుల్లో చేరిన నూతన తహసిల్దార్ రాంచందర్
251 Viewsఎల్లారెడ్డి పేట మండల నూతన తహశీల్దార్ గా శుక్రవారం రాంచందర్ నియమితులయ్యారు. తహశీల్దార్ గా విధులు నిర్వహించిన జయంత్ కుమార్ కు బదిలీ అయినా ఉత్తర్వులు ఇంకా వెలువడ లేదని తెలిసింది.ఆదిలాబాద్ జిల్లా నుండి ఎల్లారెడ్డి పేట కు బదిలీ పై వచ్చిన రాంచందర్ శుక్రవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు.బుదవారం నాడే విధుల్లో చేరాల్సి ఉండగా అమావాస్య ఉండగా శుక్రవారం నెల పొడుపు కావడం తో నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగ సోమవారం […]
నోట్లతో ఓట్లుకొనే నాయకులను తరిమి కొట్టండి సీపీఐ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశంలో వక్తల పిలుపు
136 Viewsనోట్లతో ఓట్లుకొనే నాయకులను తరిమి కొట్టండి సీపీఐ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశంలో వక్తల పిలుపు చేర్యాల : రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి నోట్లిచ్చి ఓట్లు కొనే దృష్ట నాయకుల చర్యల వల్ల సామాన్యుడికి చట్టసభల్లో స్థానం లేకుండా పోతుందని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సీ.హెచ్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని షాదీఖాన ఫంక్షన్ హాల్ లో ఈరి భూమయ్య […]
పేదల డబల్ బెడ్ రూమ్ ఇల్లుల కోసం రోడ్డెక్కిన బీజేపీ…
146 Views-అలుగునూరు చౌరస్తాలో బిజెపి శ్రేణుల రాస్తారోకో…భారీగా స్తంభించిన ట్రాఫిక్… -బిజెపి నేతలను బలవంతంగా అరెస్టు చేసి పీటిసీకి తరలించిన పోలీసులు… బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం… పథకాలు అందించకుండా పేద ప్రజలను గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్.. కెసిఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది… రాస్తారోకో కార్యక్రమంలో బిజెపి నేతల వ్యాఖ్యలు.. నిరుపేదలైన పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ లు అందించాలని, 2014 ,2019 ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం […]
బిజెపి ములుగు మండల అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ అధ్వర్యంలో ధర్నా…* *_రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన 9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_
117 Viewsబిజెపి ములుగు మండల అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ అధ్వర్యంలో ధర్నా…* *_రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన 9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_* *తొమ్ముదిన్నర యేండ్లుగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఆశపెట్టడం తప్ప అమలు కావడంలేదు. రెండొవసారి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర యేండ్లుగా కూడా ఏం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత, […]










