ఎల్లారెడ్డి పేట మండలం
సమస్యలపై రైతులకు వ్యవసాయ విద్యార్థులు అవగాహన కల్పించారు.శుక్రవారం మండల కేంద్రము లోని రైతు వేదిక లో (డి ఎ ఎ టి టి సి) కరీంనగర్ ఆధ్యర్యంలో ప్రాఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కలశాల, జగిత్యాల విద్యార్థులు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనంలో భాగంగా సామాజిక వనరుల పటం,పంట నిష్పత్తి, నేల రకాలు, కదలిక పటం, సమస్యలు ,కలనుగున పటం, వ్యవసాయ కాలచక్రం తదితర వాటి వివరాలతో నేల పై ప్రదర్శించారు.కార్యక్రమం లో (డి ఎ ఎ టి టి సి) కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేద్రప్రసాద్ , ఎల్లారెడ్డిపెట ఎ ఈ ఓ శ్రీశైలం, రైతులు , మహిళ రైతులు పాల్గొన్నారు. బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, గంట బాలా గౌడ్, బందారపు బాల్ రెడ్డి, రైతులు, వ్యవసాయ విద్యార్థులు, అఖిల,చిన్మయి,శ్రీ కావ్య సాయి శ్రీ తదితరులు ఉన్నారు.
117 Views*జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ….* ఆయా జిల్లాల్లోని రెవిన్యూడివిజన్ల పరిథిల్లో ఏర్పాటయిన నూతన మండలాలు : • నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ (gundumal) , కొత్తపల్లె(kothapalle) మండలాలు. • వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ (dudyal) మండలం. • మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల (koukuntla) మండలం. • నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో..ఆలూర్ (aloor), డొంకేశ్వర్(donkeshwear) మండలాలు. […]
92 Viewsప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారిని కలిసిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.పి వివేకానంద్ గారిని ఈ రోజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఉన్నారు రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు దాసరి గణేష్ […]
212 Viewsఅధికారులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషితోనే గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు. కోనరావుపేట మండల పరిషత్ కార్యలయంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తే మన మండలం అన్ని […]