Breaking News

పినపాక నియోజకవర్గం లోని పలు గ్రామాలలో విస్త్రతం గా పర్యటన జరిపి కార్యకర్తలలో ఉత్సహం పల్లె ప్రజలకు భరోసాను ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రిl జిల్లా ఆడబిడ్డ ఫైర్ బ్రాండ్ లీడర్ శ్రీమతి రేణుకా చౌదరి* గారు

119 Views*పినపాక నియోజకవర్గం లోని పలు గ్రామాలలో విస్త్రతం గా పర్యటన జరిపి కార్యకర్తలలో ఉత్సహం పల్లె ప్రజలకు భరోసాను ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రిl జిల్లా ఆడబిడ్డ ఫైర్ బ్రాండ్ లీడర్ శ్రీమతి రేణుకా చౌదరి* గారు *వరద బాధిత రైతులకు అండగా నిలిచిన మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి.* *ఆళ్లపల్లి, గుండాల రైతులకు ఉచితంగా ఎరువు బస్తాలు పంపిణీ చేసిన రేణుకా చౌదరి.* *150 మంది రైతులకు 500 బస్తాల ఎరువులు ఉచితంగా పంచి, […]

Breaking News

అనునిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికై – ఎమ్మెల్యే కె పి వివేకానంద్

112 Viewsఅనునిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికై – ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..* ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద ప్రస్తుతం పలు సమస్యలపై వినతి పత్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో […]

Breaking News

*బీసీ బందు మంజూరైన మూడు వందల మంది లబ్ధిదారులకు మూడు కోట్ల విలువైన ఆర్థిక సహాయంను చెక్కుల రూపేణా అందచేసిన..ప్రభుత్వ విప్ ఆరెకపూడి 

110 Views* బీసీ బందు మంజూరైన మూడు వందల మంది లబ్ధిదారులకు మూడు కోట్ల విలువైన ఆర్థిక సహాయం చెక్కుల రూపేణా అందచేసిన..ప్రభుత్వ విప్ ఆరెకపూడి :శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీసీ, ఎంబీసీల చేతిదారులకు ఆర్థిక సాయం గురువారం మిలాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ లక్ష రంగారెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విమలదేవి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నీరజా రెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేశ్, కార్పొరేటర్ లు రాగంేందర్ యాదవ్, జగదీశ్వర్ […]

Breaking News

రెవిన్యూ డివిజన్ గా రామాయంపేట నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.*   హైదరాబాద్‌ :ఆగస్టు 25

119 Views*రెవిన్యూ డివిజన్ గా రామాయంపేట నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.* హైదరాబాద్‌ :ఆగస్టు 25 మెదక్‌ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన 24 గంటల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లాలో ఇప్పటికే మెదక్‌తోపాటు, తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎన్నో రోజులుగా విజ్ఞప్తిచేస్తూ వస్తున్నారు. బుధవారం జరిగిన మెదక్‌ బహిరంగసభలోనూ ఇదే అంశాన్ని స్థానిక […]

Breaking News

గద్దర్ భార్యకు ప్రధాని మోదీ ఓదార్పు లేఖ.* హైదరాబాద్:ఆగస్టు 25

121 Views*గద్దర్ భార్యకు ప్రధాని మోదీ ఓదార్పు లేఖ.* హైదరాబాద్:ఆగస్టు 25 ప్రజాకవి గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు గద్దర్ మృతిని తెలుసుకొని చాలా బాధపడినట్లు తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధాని మోదీ లేఖ రాశారు తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. […]

Breaking News

గజ్వేల్ కాంగ్రేస్ పార్టీ MLA ఆభర్థులుగా రాచకొండ ప్రశాంత్ మరియు కొండపాక విజయ్* PCC పిలుపు మేరకు ఈరోజు గాంధీ భవన్ లో MLA అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేదుకు బారీ ర్యాలీగా బయలుదేరిన NSUI

121 Views*గజ్వేల్ కాంగ్రేస్ పార్టీ MLA ఆభర్థులుగా రాచకొండ ప్రశాంత్ మరియు కొండపాక విజయ్* PCC పిలుపు మేరకు ఈరోజు గాంధీ భవన్ లో MLA అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేదుకు బారీ ర్యాలీగా బయలుదేరిన NSUI రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ SC సెల్ జిల్లా అధ్యక్షులు కొండపాక విజయ్ కుమార్. దిలాపూర్ గ్రామం లోని లక్ష్మి నర్సింహాస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి భారీ ర్యాలీతో […]

Breaking News

అసలు జనగామను నియోజవర్గాన్ని ???? అభివృద్ధి చేసే నిజమైన ఒక నాయకుడు కావాలి..

104 Views*అసలు జనగామను నియోజకవర్గాన్ని ???? అభివృద్ధి చేసే నిజమైన నాయకుడు కావాలి…* పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి కాకుండా జనగామ లో ఇంకెవరున్నారు?  పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు నిలిచారు, ఇప్పటివరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ జనానికి ఎం చేసింది లేదు… ఇప్పటికైనా వీళ్ళు ఇద్దరిలో ఎవరికీ టికెట్ ఇస్తే జనగామను ఎంతో కొంత బాగుచేసే అవకాశం ఉంది. కానీ నిన్న పల్లా […]

Breaking News

తెగిపోయిన మట్టి రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి

102 Viewsతెగిపోయిన మట్టి రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన సీపీఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేర్యాల… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రోడ్డుకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపల్లి గ్రామం మీదుగా పడమటి కేశపూర్, లింగంపల్లి, నాగిరెడ్డిపల్లి, చుంచన కోట, జయల తదితర […]

Breaking News

జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ప్రెస్ మీట్ ముఖ్య అంశాలు*

110 Views*జిల్లా రాష్ట్రంలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ప్రెస్ మీట్ ముఖ్య అంశాలు* సీనియర్ లీడర్లు వక్రీకరించి మాట్లాడుతున్నారు.. ప్రశ్నిస్తే దాంట్లో నిజాలు కూడా ఉండాలే అయన మాట్లాడిన మాటలు ఆయన స్థాయికి తగదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు. అభ్యర్ధి ప్రకటనతో పాటు ఆర్ ఎస్ పార్టీ హైకమాండ్ అభ్యర్థులకు కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేయడం బాధాకరం. తమకు హైదరాబాద్ లో ఆస్తులున్నాయి.. వందల ఎకరాల […]

Breaking News

శంకరపట్నం మండల ఎంపీటీసీల ఫోరమ్ అభినందనలు

107 Viewsశంకరపట్నం మండల ఎంపీటీసీల ఫోరమ్ అభినందనలు గౌరవ శాసన సభ్యులు సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ గారు ముచ్చటగా మూడోసారి మానకొండూర్ శాసన సభ్యుల BRS అభ్యర్థిగా ప్రకటించారు సందర్బంగా శంకరపట్నం మండల ఎంపీటీసీ ఫోరమ్ ద్వారా అభినందనలు తెలియజేసి రసమయి అన్న హ్యాట్రిక్ విజయానికి ఎంపీటీసీ సభ్యుల అందరం అన్న వెంట ఉండి అధిక మెజారిటీ తొ గెలిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, […]