Breaking News

దొంగతనం చేసిన అరెస్ట్

243 Views– నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో ఈ నెల 17న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ని అరెస్టు చేసిన ఎల్ఎండి పోలీసులు, ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలగోర్ల గోపాలకృష్ణ ఆర్మీ ఉద్యోగ నిమిత్తము కోచింగ్ తీసుకొనుటకై గత కొన్ని నెలల క్రితం కరీంనగర్ […]

Breaking News

సీజన్ మొదలై 3 నెలలు గడుస్తున్నా జీవాలకు నట్టలమందు తాగించాలేదు

109 Views -జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ సీజన్ మొదలై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గొర్రెలు, మేకల కు నట్టల నివారణమందులు ఇవ్వలేదని గొర్రెలు , మేకల పెంపకందార్ల సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి మూడు సార్లు ఇవ్వవలసిన నట్టల నివారణమందులు వర్షాకాలం మొదట్లో ఇవ్వవలసి ఉండగా ఆగష్టు నెల పూర్తి అవుతున్న నేటికీ ఇంకా నట్టలమందు జీవాలకు తాగించలేదని వెంటనే నట్టల నివారణ […]

Breaking News

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

108 Viewsమెదక్ జిల్లా:ఆగస్టు 26 గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి బైపాస్ వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట గ్రామానికి చెందిన కాసం శంకర్ (63) హైదరాబాద్ వైపు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా వెనక నుండి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి […]

Breaking News

నూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసిన యూత్  లీడర్ భువన్ కుమార్ 

105 Viewsనూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసిన యూత్  లీడర్ భువన్ కుమార్ ఆగస్టు 26 మెదక్ జిల్లా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషాను శనివారం నాడు మెదక్ యూత్ ఐకాన్ లీడర్ భువన్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ లో కొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు.కొన్ని వార్డుల్లో కుక్కలు స్వైర విహారం మూలంగా అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలు ఇళ్లలోని […]

Breaking News

నేడు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు

97 Viewsనేడు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు చలో ఇందిరాపార్క్ – హైదరాబాద్ ఆగస్టు 26 మంథని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు సాధన కోసం ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం నేడు హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆత్మకూరు నిర్వహించడం జరుగుతున్నదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంథని డివిజన్ అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో చేర్చాలని తెలంగాణ […]

Breaking News

ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశ వర్కర్ ఆందోళన  

108 Viewsఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశ వర్కర్ ఆందోళన వినతి పత్రం అందజేశారు ఆగస్టు 26.23 శివంపేట మండలం మెదక్ జిల్లా ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తాహసీల్దార్ కార్యాలయం ముందు ఆశ వర్కర్లు శనివారం నాడు ఆందోళన చేపట్టారు. అనంతరం ఉప తాహసీల్దార్ షఫీహోద్దీన్ కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ […]

Breaking News

13500 ఖాళీగా ఉన్నాయని అధికారిక లెక్కలు కాదా!!*

114 Views*13500 ఖాళీగా ఉన్నాయని అధికారిక లెక్కలు కాదా!!* *తెలంగాణకు డీఎస్సీ రాసే D.EI.ED. అభ్యర్థులరా చైతన్యం కండి.* *వెంటనే అభ్యర్థులకు న్యాయం చేయాలి* *ఏఐఎస్బి జిల్లా నాయకుడు గడిపే సుజిత్ కుమార్..*   హుస్నాబాద్ స్తీరా పడి తమ జీవితాలను కుటుంబాన్ని బాగు చేసుకుందామని కలలు కన్నారు ఇప్పుడు ఆ కల్లలైనవి.ఇన్ని రోజుల కాలయాపన జరిగి తీర పోస్ట్ సంఖ్య చూస్తే చాలా అన్యాయంగ బాధాకరంగా ఉంది అన్నారు. ఏఐఎస్బి జిల్లా నాయకుడు గడిపే సుజిత్ […]

Breaking News

శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి*                               

128 Views*శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి* *ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల్ కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ కి వినతిపత్రం* చేర్యాల:భరత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది దాని అంతరం ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కార్యదర్శి నాగపురి కిరణ్ మాట్లాడుతూ కరోనా కాలం ముందు శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని కరోనా తర్వాత శభాష్ గూడెం కు కూడా […]

Breaking News

కాకతీయ కాలువ లో పడి హెడ్ కానిస్టేబుల్ గల్లంతు

98 Views ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్ ను అనుకొని ఉన్న కాకతీయ కాలువలో ఓ హెడ్ కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. వివరాలు తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) శుక్రవారం సాయంత్రం కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లాడు. కాగా కాలువలో చేతులు కడుక్కునేందుకు మెట్ల నుంచి దిగాడు. చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు […]

Breaking News

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి కొప్పుల దంపతులు*

114 Views*శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి కొప్పుల దంపతులు* తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298