Breaking News

వర్గల్ మండల నూతన ఎస్సైని సన్మానించిన..

104 Viewsవర్గల్ మండల్ ఫిబ్రవరి 19:నూతన ఎస్ ఐ శివకుమార్ ను సన్మానించిన తుమ్మ గణేష్… సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ ఐ గా భాద్యతలు స్వీకరించిన శివకుమార్ ను సోమవారం వర్గల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేణు గోపాల్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Telugu […]

Breaking News ప్రాంతీయం

గురుకుల పాఠశాలలో వీడ్కోలు వార్షికోత్సవం…

129 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనది గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మండలంలోని10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు అభినందన సభలో శనివారం సాయంత్రం ఉపాధ్యాయులు ప్రతి విద్యార్ధికీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు10వ తరగతితోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. చిన్న వయసు నుండి పదవ తరగతి వరకు బాల్యం వయసు దాటి కౌమార దశలో చేరుకొని వ్యక్తి తన స్థితిగతులను అనేకమైన మూలాలు మార్పులు ఈ దశలోనే మొదలవుతాయి […]

Breaking News

సేవాదల్ అధ్యక్షుడు

151 Viewsసేవాదల్ అధ్యక్షుడు పుప్పాల నాగరాజుకి జీర్డ్స్ సేవా పురస్కార్ కోరుట్ల ఫిబ్రవరి 18 జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం గ్రామంలో జీర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న సామాజిక సేవకులను గుర్తించి అవార్డులను ప్రధానం చేశారు. కోరుట్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా అందులో మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకుండా నిరుపేదలకు పంచుతూ,అలాగే ఆపద సమయంలో రక్తం […]

Breaking News

పూర్వవైభోగం తీసుకురావడమే నా లక్ష్యం 

127 Viewsజోగిపేటకు పూర్వవైభోగం తీసుకురావడమే నా లక్ష్యం ఫిబ్రవరి 18 సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం మంత్రి మాట్లాడుతూ అందోలు జోగిపేట జంట పట్టణాలను సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దుతానని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. అందోల్ జోగిపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా అందోల్ జోగిపేట ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దానని. ఇప్పుడు వైద్య శాఖ మంత్రిగా వైద్య హబ్ గా అభివృద్ధి చేస్తానని తెలిపారు. జోగిపేట నుంచి […]

Breaking News

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

129 Viewsఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఫిబ్రవరి 18 సిద్దిపేట జిల్లా చేగుంట మండల వడియరం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఉదయేమేశ్వరా దేవాలయం అభివృధి పనులు శంకుస్ధాపన చేసి ప్రొసీడింగ్స్ కాఫీని అందించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు వడ్ల నవీన్ కుమార్ బ్లాక్ అద్యక్షులు గొల్లపల్లి కనకయ్య రాంపూర్ సర్పంచ్ […]

Breaking News

కాటమయ్యా పండగా

130 Viewsఅంగరంగా వైభవంగా కాటమయ్యా పండగా ఫిబ్రవరి 18 మునుగోడ్ నియోజక వర్గం మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో కాటమయ్యా పండుగనూ డప్పుల మోతలతో డి జే , బాన సంచులతో ధ్వనులతో కన్నుల పండుగగా జరుపుకున్నారు . కల్యాణం అనంతరం బోనాలు నవేద్యం సమర్పిన్ చ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

210 Viewsమాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 18 : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య సోదరుడు ఏలూరి వెంకట్ ఆనారోగ్యంతో ఇటీవల మరణించారు, వెంకట్ అనారోగ్య పరిస్థితి గురించి రాజయ్య ను అడిగి తెలుసుకున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు, […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి గా వంగరి శ్రీధర్

130 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి గా వంగరి శ్రీధర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఓ.డి పై విధులు నిర్వహిస్తున్న వంగరి శ్రీధర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.హనుమంతు రావు, ఐఏఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. Telugu News 24/7

Breaking News

భూమి విషయంలో చీటింగ్ చేస్తూ చంపుతానని బెదిరించిన సిరిగిరి రమేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు

164 Views  భూమి విషయంలో చీటింగ్ చేస్తూ చంపుతానని బెదిరించిన సిరిగిరి రమేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు:సిరిసిల్ల టౌన్ సి.ఐ రఘుపతి. సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కి చెందిన శిరిగిరి రమేష్ అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కి చెందిన సిరిగిరి సురేష్ అనే వ్యక్తికి సర్వే నంబర్. 112 మరియు 129 ముస్తిపల్లి లో గల రెండు ప్లాట్స్ మొత్తం 320 గజాల భూమిని తేదీ 5-2-2015 నాడు […]

Breaking News

కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేత 

146 Viewsఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త భర్కూటీ ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో 18 నెలల క్రితం మరణించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు రెండు లక్షల ప్రమాద భీమా పథకం ప్రవేశ పెట్టి సభ్యత్వ నమోదు కు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోరుట్ల పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకున్న ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో మరణించింది.ఈ […]