94 Viewsఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ అధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ మార్చ్ 2 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అమరవీరుల దినత్సవ సందర్భంగా సిద్దిపేట శాఖ అధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమరవీరుల ను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీ పేరాల శేఖర్ మాట్లాడుతూ “దేశం కోసం ఎందరో బలిదానమైనప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జాతీయ […]
Breaking News
శ్రీపాదరావు జయంతి వేడుకలు…
180 Viewsసిద్దిపేట్ మార్చి 2: 24/7 తెలుగు న్యూస్ :ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి పిడిశెట్టి రాజు. సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్ నియోజకవర్గం / గ్రామపంచాయతీ ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు, స్వీకర్ దివంగత దుద్ధిళ్ల శ్రీపాదరావు 87వ, జయంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో వారి […]
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం…..
131 Viewsవర్గల్ మండల్, నెంటూర్ మార్చ్ 1, 24/7 తెలుగు న్యూస్ :ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి . ఈ రోజు నెంటూర్ గ్రామం లో గృహ జ్యోతి లక్ష్మీ పథకం ( ఉచిత కరెంట్ ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ రంగారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కొండల్ గౌడ్, లైన్మెన్ సతీష్ మరియు మహబూబ్ అశోక్ తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు Telugu News 24/7tslocalvibe.com
కలెక్టర్ కు పిర్యాదు
100 Viewsకలెక్టర్ కి పిర్యాదు 29ఫిబ్రవరి కామారెడ్డి కలెక్టర్ రేషన్ ఇవ్వాలని గాడిలా భైరయ్య పిర్యాదు చేసారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్హులైన రేషన్ కార్డు లు ఇవ్వాలి మీసేవ లో దరఖాస్తు పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటి కి రేషన్ కార్డు లు డి ఎస్ ఓ పెండింగ్ అని చూపిస్తుంది కలెక్టర్ రేషన్ కార్డు ల నివేదిక తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి పంపించి చెప్పగలరు రేషన్ కార్డు లేకపోతే […]
పోలీసు యాక్ట్ అమలు
113 Viewsజిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఫిబ్రవరి 29 మెదక్ జిల్లా మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని (మార్చ్ 01వ తేది నుండి 31 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, […]
విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయండి.
107 Viewsబీజేపీ విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయండి. ఫిబ్రవరి 29 కామారెడ్డి జిల్లా బీజేపీ బీబీపేట్ మండల అధ్యక్షులు పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీపేట్ మండల అధ్యక్షులు నక్క రవీందర్, మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేపు శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లాలో విజయసంకల్ప (బస్సు) యాత్రను నిర్వహిస్తారని ఈ కార్యక్రమాన్ని గర్గుల్ గ్రామం నుండి కామారెడ్డి జె పి ఎన్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ అనంతరం జె పి ఎన్ […]
10116 విరాళాలు
119 Viewsరాజరాజేశ్వరి దేవస్థానం 10116 విరాళాలు జగిత్యాల జిల్లా ఫిబ్రవరి 29 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయనికి చెట్ల సుజాత-కిషన్ శాశ్వత విరాళంగా 10116/- రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భూమాడి గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి బైర పోషయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, చాట్ల విజయ భాస్కర్, ప్రశాంత్,ఆలయ ప్రచారకర్త పార్థసారథి,కార్యవర్గ సభ్యులు ఉయ్యాల శేకర్,రమేష్, కొత్తురి బాబు,కర్ణకర్, రాకేశ్,ఒరుగల కోమురెల్లి […]
అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు.
110 Viewsతెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 29:అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి వైఖరిని వేడి ప్రభుత్వ మద్దతు ధరతో సోయాబీన్ మరియు శనగ పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశానుసారం రైతు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వాహనాలను దిగ్బంధం చేశారు.. ఇకనైనా స్పందించకుంటే […]
మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రిక…
246 Viewsగజ్వేల్ మండల్ కోమటిబండ ఫిబ్రవరి 29, 24/7 తెలుగు న్యూస్: మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, కోమటి బండ లో గుట్ట మీద వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రికను గురువారం మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి అందజేసిన శ్రీ సంగమేశ్వర భజన మండలి సభ్యులు. కోమటిబండ మాజీ […]
కార్యదర్శిపై కేసు నమోదు…
185 Views ముస్తాబాద్, ఫిబ్రవరి 28 24/7న్యూస్ ప్రతినిధి గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాల్సిన ఓ పంచాయతీ కార్యదర్శి ప్రజల ఆస్తులను వేరే వ్యక్తి పేరుపై తప్పుడు నంబర్ సృష్టించి స్థల కబ్జాకు పాల్పడిన ఘటన సిరిసిల్లా జిల్లా కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన తపాకుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి నెంబర్ 6–86 గల డిస్మెంటల్ 363చదవరపు గజాల ఇంటిని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తప్పుడు నంబర్ సృష్టించి స్థలం కబ్జా చేశారనే […]










