Breaking News

వర్గల్ మండల్ తహసిల్దార్…..

127 Viewsవర్గల్ మండల్ మార్చి 6, 24/7 తెలుగు న్యూస్ :సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఉత్తర్వులను వెలువరించారు. కొండపాకలో పనిచేస్తున్న బాల్ రాజును వర్గల్ తహసీల్దారుగా, వర్గల్ తహశీల్దార్ హరికిరణ్ను సిద్దిపేట రూరల్ తహసీల్దారుగా, సిద్దిపేట రూరల్ తహశీల్దార్ దిలిప్ నాయక్ను కొండపాక తహశీల్దారుగా బదిలీ చేశారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎల్ ఆర్ ఎస్ పేరుతో తెలంగాణ ప్రజల మీద అధిక భారాన్ని మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

107 Viewsగజ్వేల్ మార్చి 06, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం,ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రజలకు అధిక బారాన్ని మోపడాన్ని నిరసిస్తూ గజ్వేల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వంటేరు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిరసన మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండపాక మండల బారాస అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ప్రసంగించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రకటనలు రాజకీయం

జీరో కరెంట్ బిల్లుల ప్రక్రియ షురు….

207 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

Breaking News కథనాలు ప్రాంతీయం రాజకీయం

జీరా కరెంటు బిల్లుల జారీ..

138 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

Breaking News

పెండింగ్ బిల్లుల కోసం మందు డబ్బాతో నిరసన…..

119 Views(తిమ్మాపూర్ మర్చి 04) సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు రావాలని తిమ్మాపూర్ మండల సర్వసభ సమావేశానికి మన్నెంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేడి అంజయ్య మందు డబ్బాతో వచ్చి నిరసన తెలిపారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. పూస్తెల తాడు కోదువ పెట్టి, అప్పులు చేసి మా గ్రామంలో అభివృద్ధి పనులు చేశానని అతని ఆవేదన వెలగక్కారు.. సర్పంచ్ లు తిమ్మాపూర్ మండలం లోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేస్తేనే కేంద్ర, రాష్ట్ర అవార్డులు తిమ్మాపూర్ […]

Breaking News

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ..

102 Viewsకొనరావుపేట్ మార్చ్ 4, 24/7 తెలుగు న్యూస్:బాధిత కుటుంబానికి చల్మెడ పరామర్శ. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త వంగల సురేందర్ బాబు తండ్రి మురళి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం వారి కుటుంబ సభ్యులను వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట గ్రామ తాజా మాజీ సర్పంచ్ కెందే గంగాధర్, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ప్యాక్స్ […]

Breaking News

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములను ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామన్నారు.

123 Viewsతెలుగు 24/7 న్యూస్, మార్చి 4 :కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ఎల్.ఆర్.ఎస్ పై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. ఎల్ ఆర్.ఎస్.క్రమబద్దీకరణ కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఎల్.ఆర్.ఎస్ స్కీం ఎవరు కట్టవద్దని నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నో ఎల్.ఆర్.ఎస్ నో టిఆర్ఎస్ అని పిలిపిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు ఇప్పుడు ఎల్.ఆర్.ఎస్ […]

Breaking News

యూనిక్ కంపెనీ పేరుతో జనానికి కుచ్చుటోపీ

737 Views యూనిక్ కంపెనీ పేరుతో జనానికి కుచ్చుటోపీ 3 కోట్లకు పైగా ఘరానా మోసం బాధితుని ఇంటిని చుట్టుముట్టిన మహిళలు పోలీస్ స్టేషన్ కు తరలిన బాధిత మహిళలు ఎల్లారెడ్డిపేట మార్చి 02 : ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దీకొండ సునీల్ (33) అనే వ్యక్తి యూనిక్ కంపెనీ పేరుతో సుమారు రెండు వందల మంది కి సుమారు మూడు కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టినట్లు వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు, […]

Breaking News

ఘనంగా మాజీ స్పీకర్ స్వర్గీయ దుదిల్ల శ్రీపాద రావు జయంతి

120 Viewsఘనంగా మాజీ స్పీకర్ స్వర్గీయ దుదిల్ల శ్రీపాద రావు జయంతి మార్చ్ 2 నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని నందికొండ మున్సిపాలిటీ ఆఫీసులో ఏడవ వార్డు ఆఫీసర్ విజయకుమార్ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 89వ జయంతి ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ మంగుతా నాయక్ ఐదో వార్డ్ కౌన్సిలర్ రమేష్ జి 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు మోహన్ నాయక్, […]

Breaking News

అధికారులు నాణ్యతలేని పనిముట్లకే ప్రాధాన్యత

105 Viewsసింగరేణిలో రక్షణ సూత్రాలకు తిలోదకాలిస్తున్న అధికారులు నాణ్యతలేని పనిముట్లకే ప్రాధాన్యత మంచిర్యాల జిల్లా మార్చి 2 సింగరేణి సంస్థలో రక్షణ సూత్రాల విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారని నాణ్యతలేని పనిముట్లను కొనుగోలు చేస్తూ కార్మికులను అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు రక్షణకు సంబంధించిన బూట్లు చేతి తొడుగులు హెల్మెట్లు ఉత్పత్తికి సంబంధించిన డ్రిల్ రాడ్స్ బిట్స్ నాసిరకం సరఫరా చేస్తూ కార్మికుల రక్షణను గాలికొదిలేస్తున్నారని కమిషన్ లే పరమావధిగా అధికారులు కార్మికులను వేధిస్తున్నారని […]