108 Viewsరేవంత్రెడ్డి పొంకనాల పోశెట్టి.. కేటీఆర్ సెటైర్లు ఏప్రిల్ 3 హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్రెడ్డి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి […]
Breaking News
7,31,350 /- లక్షల రూపాయలు పట్టివేత.
111 Viewsజైనూర్ లో రూ. 7,31,350 /- లక్షల రూపాయలు పట్టివేత. 3ఏప్రిల్. కొమురం భీమ్ జిల్లా. జైనూర్ :రాబోయే లోక్ సభ ఎన్నికల దృశ్య జైనూర్ సిఐ తన సిబ్బంది తో జైనూర్ మండలంలోని ఉషేగామ్ గ్రామ శివారులో ఉదయం 11 గంటలకు వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ఆర్టిసి బస్ ఉట్నూర్ నుండి జైనూర్ వెళ్లుతుండగా దానిని ఆపి తనికి చేయగా అందులో ఒక గరికముక్కు విజయ కుమారి అను ఆమె ఎలాంటి ఆధారాలు […]
ఘన సన్మానం
143 Viewsజమాతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో పేట భాస్కర్ కు ఘన సన్మానం కోరుట్ల ఏప్రిల్ 3 ఈమధ్యనే ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డ్ పొందిన సామాజిక ఉద్యమనేత తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ను జమాతే ఇస్లాం హిందూ కోరుట్ల కమిటీ నాయకులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. జమాతే ఇస్లాం హిందూ కోరుట్ల అధ్యక్షులు ఎం డి ఇలీయాస్ ఖాన్,ఉపాధ్యక్షులు రిటైర్డ్ ప్రోపెసర్ నయిమోద్దిన్ ఆద్వర్యంలో […]
92 Viewsరామగుండం పోలీస్ కమీషనర*రామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్ ప్రారంభించిన సీపీ. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెలుసుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఈరోజు రామగుండం కమీషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ…పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర […]
భూ వివాదం కేసులో కన్నారావు
112 Viewsకెసిఆర్ అన్న కొడుకు కన్నారావు భూ వివాదం కేసులో తానే సరెండర్ అయ్యానని, ఆంటీస్పెక్టర్ బెల్ రాకపోవడంతో, లొంగిపోయానని, సుప్రీంకోర్టులో సైతం పోరాడుతారని, కేవలం గెట్ టు పంచాయతీ అని నిందితుడు కన్నారావు తెలిపారు, ఈరోజు సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు పరుచనున్నారు. Telugu News 24/7tslocalvibe.com
మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు
138 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు […]
రైతులకు పంట నష్టం 25 వేల రూపాయలు చెల్లించాలి
104 Views*మంచిర్యాల నియోజకవర్గం* కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించడం ,పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలు చెల్లించడం గురించి. జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి .చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నది .వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను నియమించి యుద్ద ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని .గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి […]
ప్రజాస్వామ్య ఆకాంక్ష…
126 Viewsఢిల్లీ, ఏప్రిల్ 2, 24/7 తెలుగు న్యూస్ :ప్రజాస్వామ్య ఆకాంక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ‘ఇండియా’ బ్లాక్ పార్టీలు ఆదివారం నిర్వహించిన మహార్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. బిజెపి పదేళ్ల ఏలుబడిలో ప్రజాస్వామ్యం కొడిగట్టుకుపోయేదశలో పయనిస్తున్న ఈ ప్రమాద సమయంలో, ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరిలో ‘ఇండియా’ ప్రజా ప్రదర్శన ఆశలు చిగురింపజేసింది. ఒకే వేదికపై ఎన్డిఎ యేతర ప్రతిపక్ష పార్టీల యోధానుయోధులు కొలువుదీరడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బిజెపి, […]
జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి మృతి పై స్పందించిన మంత్రి
223 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 01) జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి అభిలాష్ మృతి చెందిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ మంచి హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద అభిలాష్ కుటుంబ సభ్యులను కలిశారు. మహాత్మా నగర్ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో అభిలాష్ మృతదేహం మార్చి 27న లభ్యం అయింది.అయితే అభిలాష్ తల లేకుండా మొండెం మాత్రమే దొరకడంతో ఇంకా పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. తిమ్మాపూర్ లో మంత్రి […]
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం.
125 Viewsగజ్వేల్, ఏప్రిల్ 1, 24/7 తెలుగు న్యూస్: 2 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు గజ్వెల్ లోని శోభ గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కలదు ఇట్టి కార్యక్రమనికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు , మెదక్ ఎంపీ అభ్యర్థి పి . వెంకట్రాంరెడ్డి , ఎమ్మెల్సీ డాక్టర్యా యాదవ రెడ్డి , మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి […]










