Breaking News

సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం.

108 Views హైదరాబాద్ సెప్టెంబర్ 12: సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్‌గార్డెన్స్‌లో జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్‌ జిల్లా కేంద్రాల్లో వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన […]

Breaking News

కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం

101 Viewsపెద్ద కొడపగల్ మండలం లో కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్. , 12 సెప్టెంబర్, కామారెడ్డి జిల్లాలోని, పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ సౌదాగర్ గంగారం నివాసం నందు సెప్టెంబర్ 17 తేదీన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి కార్యక్రమం గురించి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ , మరియు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం ఆధ్వర్యంలో సమీక్ష […]

Breaking News

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.

110 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 12:బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. సెప్టెంబర్ 15న మధ్యాహ్నం ప్రగతి భవన్ లో, పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 18వ తేదీ నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించడానికి, పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పార్టీ […]

Breaking News

అవినీతికి అడ్డా డిసిసి బ్యాంక్

121 Viewsఅవినీతికి అడ్డా డిసిసి బ్యాంక్ చేర్యాల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి సెప్టెంబర్ 12 సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల వెంకటవ్వ భర్త పేరు కత్తుల జగనాదం 2015 సంవత్సరంలో క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది మళ్లీ తిరిగి చెల్లించడం జరిగింది తర్వాత తిరిగి మళ్ళీ అమౌంటు వేయడం జరిగింది గతంలో చెల్లించినప్పటికీ మళ్లీ ఒక లక్ష 96,000 […]

Breaking News రాజకీయం

కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్, చెక్కుల పంపిణీ

116 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 శంషాబాద్ మున్సిపల్ మున్సిపల్ పరిధిలోని 50 మంది లబ్ధిదారులకు 50,05,800/- యాభై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు)* మున్సిపల్ పరిధిలోని బేగమ్స్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్, చెక్కులు* పంపిణీ చేసిన రాజేంద్రనగర్ శాసనసభ్యులు  ప్రకాష్ గౌడ్   మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మ మహేందర్ రెడ్డి, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, ఏ ఏం సి చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, బి.ఆర్.ఎస్ […]

Breaking News ప్రాంతీయం

మట్టి వినాయకుల ను పూజిద్దాం… పర్యావరణం ను పరిరక్షిద్దాం.

117 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 మదనాపురం మదనాపురం మండల కేంద్రంలో మట్టి వినాయక ప్రతిమల పంపీణీ చేసిన దెవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వినాయకచవితి పర్వదినం ను పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  తయారు చేయించిన మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించండి పర్యావరణాన్ని రక్షించాలి అని కోరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

93 Views24/7 తెలుగు న్యూస్          సెప్టెంబర్ 12 జగదేవపూర్ జగదేవపూర్: మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ ఈ రోజు అనారోగ్యం తో మృతి చెందారు విషయం తెలుసుకున్న డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లింగారెడ్డి,ఆయన వెంట ఆత్మ […]

Breaking News రాజకీయం

మైనార్టీల‌కు రూ. ల‌క్ష సాయం.. రెండో ద‌శ త్వ‌ర‌లోనే ప్రారంభం..

98 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 తెలంగాణ‌లోని నిరుపేద మైనార్టీల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. 100 శాతం సబ్సిడీతో ఈ ఆర్థిక సాయాన్ని ప్ర‌భుత్వం అందిస్తోంది. మొద‌టి ద‌శలో భాగంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆగ‌స్టు 19వ తేదీన‌ 10 వేల మంది మైనార్టీల‌కు రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలో రెండో ద‌శ ప్రారంభానికి కూడా ప్ర‌భుత్వం ఏర్పాట్లు […]

Breaking News ప్రాంతీయం

ఘోర రోడ్డు ప్రమాదం

122 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 గజ్వేల్ శనిగారం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ కు చెందిన 11 మంది విద్యార్థులు కరీంనగర్లో ఎగ్జామ్ కు హాజరై తిరిగి గజ్వేల్ ప్రయాణమై వస్తుండగా శనిగారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర ఎదురుగా ఆగి ఉన్న లారీనీ వీరి వాహనం ఢీకొనగా ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు వదిలినారు మిగతా ఆరుగురిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు వారిలో ఐదుగురి పరిస్థితి […]

Breaking News

బాధితుడిని పరామర్శించిన సొల్లు అజయ్ వర్మ

115 Views(కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సెప్టెంబర్ 12) హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఇటీవలే కాళ్లకు ఆపరేషన్ చేసుకున్న గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామనికి చెందిన మాల మహానాడు రాష్ట్ర నాయకులు హన్మండ్ల నర్సయ్య ని ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగిన తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, వీరి వెంట మండల అధ్యక్షులు నగునూరి శంకర్, రజక సంఘం నాయకుడు లింగంపల్లి సమ్మరాజ్, గౌడ సంఘం […]