Breaking News

అమరుల సంస్మరణ సభను విజయవంతం చేయండి

101 Viewsఅమరుల సంస్మరణ సభను విజయవంతం చేయండి రేపు బైరాన్ పల్లికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభా పక్ష నేత చాడ వెంకట్ రెడ్డి రాక.. సెప్టెంబర్ 13   సిద్దిపేట జిల్లా  మద్దూరు : తెలంగాణ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవాలలో భాగంగా రేపు 14-9-2023 గురువారం సాయంత్రం 4 గంటలకు ఉమ్మడి మద్దూరు మండలంలోని వీర బైరాన్ పల్లిలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు […]

Breaking News

గీత కార్మిక కుటుంబానికి ఆర్థిక సహాయం

112 Viewsమర్మాముల గ్రామ నిరుపేద గీత కార్మిక సామాజిక వర్గ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన BRS రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్   సెప్టెంబర్ 13 . సిద్దిపేట జిల్లా .జనగామ నియోజకవర్గం మద్దూర్ మండలం మర్మాముల గ్రామ నిరుపేద గీత కార్మిక సామాజిక వర్గానికి చెందిన ఉత్కం చంద్రమౌళి ప్రమాదవశాత్తు తాడి చెట్టు పైనుండి కింద పడి మరణించారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న *BRS రాష్ట్ర నాయకులు […]

Breaking News

చిన్న కాశీ..

177 Viewsవర్గల్ మండల్ సెప్టెంబర్ 13:అన్న పూర్ణ సమేత స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం మాస శివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, మంత్రపుష్ప హారతి, తీర్థ ప్రసాద, అన్న ప్రసాద, వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి జంగం వీరభద్రయ్య శివ స్వామి మాట్లాడుతూ పూర్వము నుంచి ఆచారంగా పాటిస్తున్న ప్రతి యేట నిర్వహించేటువంటి శ్రావణమాస మాస శివరాత్రి రోజు ఈ […]

Breaking News

మానకొండూర్ లో చైతన్య సదస్సుకు కదం తొక్కిన ముదిరాజ్ లు…

132 Views(కరీంనగర్ జిల్లా సెప్టెంబర్ 13) మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన ముదిరాజుల చైతన్య సదస్సుకు నియోజకవర్గంలోని ముదిరాజులు అధిక సంఖ్యలో హాజరై కదం తొక్కారు.ముందుగా వరంగల్ రోడ్డులో ఉన్న నీళ్ల ట్యాంకు నుంచి ముదిరాజులంతా ర్యాలీగా బయలుదేరి పల్లె స్టేజ్ మీద నుంచి తూర్పు దర్వాజ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది.ముదిరాజ్ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు కీసరి సదానంద్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య […]

Breaking News

నకిలీ విలేకర్ల అరెస్ట్

336 Viewsసెప్టెంబర్ 13 దుబ్బాక దుబ్బాక నియోజక వర్గం నార్సింగి మండల పరిధిలోని సంకాపుర్ పెద్ద రైస్ మిల్ యజమానికి చెందిన వడ్ల లారీలను ఆపి డ్రైవర్ ను డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు నకిలీ విలేకర్ల ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బుధవారం చోటుచేసుకున్నది .పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదు. కాంగ్రెస్ కు బాధ్యత లేదని మంత్రి హరీష్ రావు అన్నారు..

141 Viewsసిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదు. కాంగ్రెస్ కు బాధ్యత లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఇవాళ రూ.19 వేల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభించుకోవడం సంతోషమన్నారు. ఒకప్పుడు హుస్నాబాద్ అన్నీ గుంతల రోడ్లు ఉండేవని,ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు అయ్యాయని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రూ.7752 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు.రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రెండు పంటలకు ఢోకా […]

Breaking News

కొండపాక మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

172 Viewsకొండపాక: కొండపాక మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నిమ్మ నరసింహ రెడ్డి(మనం),ఉపాధ్యక్షులుగా గోనె రమేశ్(మన తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా దేవి కిరణ్(వార్తా), కోశాధికారిగా జంజిరపు సంజీవ్(నవ తెలంగాణ), గౌరవ సలహాదారుగా చిలుముల వెంకటేశం(నమస్తే తెలంగాణ)లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అంకిల్ల కనకా రెడ్డి, […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

మధిర టౌన్ లో బొమ్మెర రామమూర్తి విస్తృత పర్యటన

158 Viewsసెప్టెంబర్ 13 మధిర టౌన్ ఈ రోజు మధిర పట్టణ పర్యటనలో భాగంగా 1. ఎస్సీ వర్గీకరణ అంశం పై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని ఏం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్ధతు తెలియజేసిన బొమ్మెర రామమూర్తి 2.ఏం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు గా ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడిన కూరపాటి సునీల్ మాదిగని శాలువ తో ఘనంగా సన్మాణించిన బొమ్మెర 3.మధిర […]

Breaking News ప్రాంతీయం

శుభ కార్యాలకు రాలవాలని ఆహ్వానం

164 Viewsసెప్టెంబర్ 13 కుత్బుల్లాపూర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభకార్యాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

242 Views24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మార్కుక్ సెప్టెంబర్ 13 మర్కుక్ మండల కేంద్రం లో వల్లపు లక్ష్మయ్య చాలా రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ రాత్రి ఎనిమిది గంటల సమయం లో మృతి చెందాడు, విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ పారమర్శించి 5000/-  ఆర్థిక సహాయాన్ని అందించారు వారితో పాటు సీనియర్ నాయకులు సాయిని మహేష్ పాపోళ్ల రాజు,రమేష్ ప్రవీణ్ నర్సింలు చల్ల నాగరాజు, నర్సింలు తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు […]