Breaking News

నకిలీ విలేకర్ల అరెస్ట్

332 Views

సెప్టెంబర్ 13 దుబ్బాక

దుబ్బాక నియోజక వర్గం నార్సింగి మండల పరిధిలోని సంకాపుర్ పెద్ద రైస్ మిల్ యజమానికి చెందిన వడ్ల లారీలను ఆపి డ్రైవర్ ను డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు నకిలీ విలేకర్ల ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బుధవారం చోటుచేసుకున్నది .పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *