Breaking News

బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

182 Views: జగిత్యాల జిల్లా సహాయక బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం: సెప్టెంబర్15: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామజిపేట్ గ్రామానికి చెందిన ఏనుగంటి మహేందర్ కు ఎంబిబిఎస్ చదువుల నిమిత్తం కొరకు మన జగిత్యాల జిల్లా సహాయక బృందం తరఫున సాల్వతో సత్కరించి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు మన గ్రూపు సభ్యులు కాశిరెడ్డి, మారుతిరెడ్డి, గంగుల శ్రీనివాస్ యాదవ్,బొడ్డుపెళ్లి మహర్షి, హరేష్, రాజురావు,సుధీర్, మరియు గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh […]

Breaking News రాజకీయం

డ్రైన్ పనులను పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ బన్నాల

151 Viewsసెప్టెంబర్ 15 చిల్కానగర్ చిల్కానగర్ డివిజన్‌లోని బ్యాంక్ కాలనీలో ఒక కోటి 20 లక్షల వ్యయంతో  డ్రైన్ పనులు పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ బ్యాంక్ కాలనీ నుండి జహీర్ నగర్ వరకు ఒక కోటి 20 లక్షల వ్యయంతో బాక్స్ డ్రైన్ ద్వారా బీరప్ప గడ్డ మరియు సర్వే ఆఫ్ ఇండియా నుండి వచ్చే వర్షం నీటి నుండి ఉపసమనం కలుగుతుందని కాంట్రాక్టర్ మాట్లాడుతూ పనులు చేపడుతున్న […]

Breaking News

భారీ బహిరంగ సభ

167 Viewsఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ.   హైదరాబాద్‌:సెప్టెంబర్ 15 తెలంగాణ గడ్డపై తొలిసారిగా రెండు రోజులు 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే ఈ కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అగ్రనేత రాహుల్‌గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ముఖ్యమంత్రులు ఏఐసీసీ ప్రధాన […]

Breaking News

అధినేతను కలిశాకే నిర్ణయం

183 Views*అధినేతను కలిశాకే నిర్ణయం: ఎమ్మెల్సీ కవిత.*   హైదరాబాద్:సెప్టెంబర్ 15 లిక్కర్ స్కామ్ కేసులో నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల్లో శుక్రవారం విచారణ హాజరుకావాలని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రస్తావిస్తున్న తరుణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా. […]

Breaking News

హైదరాబాద్ సైబర్ క్రైమ్

231 Viewsహైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు. హైదరాబాద్ సెప్టెంబర్ 15   ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోల ఆధ్వర్యంలో.. స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు లో హైదరాబాద్ సైబర్ పోలీసులకు 3rd ప్రైజ్ అవార్డ్ అందజేశారు. టెక్నాలజీ ద్వారా ఛేదించిన సైబర్ క్రైమ్ కేసుల పై ప్రెజంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ […]

Breaking News

నిర్మాణ కార్మిక సంఘం

264 Viewsభవన నిర్మాణ కార్మికునికి అండగా భవన నిర్మాణ కార్మిక సంఘం- ఎర్రవల్లి సెప్టెంబర్ 15 భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రామం:  ఆర్ &ఆర్ కాలనీ (ఎర్రవల్లి), మండలం: గజ్వేల్ జిల్లా: సిద్దిపేట లొ తమ తోటి కార్మికుడు. ఎర్రోళ్ల రవి అనారోగ్యంతో చనిపోయాడు తోటి కార్మికులు కలిసి మృతుడి కుటుంబానికి 100కేజీ బియ్యం, 10కేజీ నూనె అందించారు బి ఎన్ ఆర్ కే ఎస్     ఆకారం రాజు మాట్లాడుతూ తమతో పని చేస్తున్న […]

Breaking News

సర్వం సిద్ధం చేసిన అధికారులు

191 Viewsనేడు టెట్’ పరీక్ష: సర్వం సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్:సెప్టెంబర్ 15 టీచర్ ఎలిజిబులిటీ టెట్ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధమైంది. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ముందస్తు అరెస్టు….

207 Views ముందస్తు అరెస్టు.. ,ఎల్లారెడ్డిపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ను ఎల్లారెడ్డిపేట పోలీసులు గత రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మారవేణి రంజిత్ ను సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల శుక్రవారం రోజున ప్రారంభోత్సవం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

తెలంగాణ విముక్తి పోలో ఎలా ప్రారంభమైంది

163 Viewsతెలంగాణ విముక్తి కోసం 1948 సెప్టెంబర్ 13 నుంచి ఆపరేషన్ పోలో ఎలా ప్రారంభమైంది..? ఆ సందర్భంగా ఏం జరిగింది..? హైదరాబాద్. సెప్టెంబర్ 14 1947లో స్వాతంత్రానికి పూర్వం దేశంలోని 48 శాతం భూభాగం, 28 శాతం జనాభాతో 565 సంస్థానాలు ఉండేవి. చట్టపరంగా అవి బ్రిటిష్ ఇండియా లో భాగం కాదు, దాంతో పాటు అక్కడి నివసించే ప్రజల మీద ఎలాంటి బ్రిటిష్ అజమాయిషీ ఉండేది కాదు. కానీ, నిజానికి అవి బ్రిటిష్ రాజ్యానికి […]

Breaking News

దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది

265 Viewsనిన్న 24 గంటల నిరుద్యోగ దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడానికి నిరసిస్తూ సెప్టెంబర్ 14 సిద్దిపేట జిల్లా  మర్కుక్ మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తోడుపునూరి రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 2018 లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం […]