Breaking News

హైదరాబాద్ సైబర్ క్రైమ్

221 Views

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు.

హైదరాబాద్ సెప్టెంబర్ 15

 

ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోల ఆధ్వర్యంలో.. స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది.

ఈ సదస్సు లో హైదరాబాద్ సైబర్ పోలీసులకు 3rd ప్రైజ్ అవార్డ్ అందజేశారు.

టెక్నాలజీ ద్వారా ఛేదించిన సైబర్ క్రైమ్ కేసుల పై ప్రెజంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రెజంటేషన్‌కు గాను ఈ అవార్డు ప్రదానం చేశారు.

ఈ అవార్డ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఉన్నతాధికారుల ప్రశంసలు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *