193 Viewsసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ సెప్టెంబర్ 16 సిద్దిపేట జిల్లా ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి హాజరై మద్దతునిచ్చి మాట్లాడారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సర్వ శిక్ష ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు […]
Breaking News
స్వాగతోత్సవ కార్యక్రమం.
222 Viewsములుగు సెప్టెంబర్ 16:ప్రభుత్వ జూనియర్ కళాశాల ములుగు లో స్వాగతోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
158 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మండల పార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి సెప్టెంబర్ 16 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన అరేపల్లి స్వామి మృతి చెందాడు విషయం తెలుసుకున్న మర్కూక్ బి ఆర్ ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మర్కూక్ జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి భాదిత […]
నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
273 Views-విశ్వకర్మలకు వరం-“విశ్వకర్మ యోజన పథకం” -బీసీల అభ్యున్నతే మోడీ ప్రభుత్వ లక్ష్యం (మానకొండూర్ సెప్టెంబర్ 16) మానకొండూర్ మండల కేంద్రంలోని పల్లె మీద చౌరస్తాలో శనివారం బిజెపి ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణాచారి, కార్యదర్శి ఏర్రోజు లక్ష్మణ్ ఆధ్వర్యంలో 18 బిసి కులాలకు 13వేల కోట్లతో “విశ్వకర్మ యోజన” అనే పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఓబీసీ మోర్చా జిల్లా ప్రబారి, […]
గంభీరావుపేటమండల కేంద్రం లో మరో అవార్డు అందుకోవడం జరిగింది
170 Viewsగంభీరావుపేటకు మరో అవార్డు సొంతం గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 16 తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కేంద్రంలో జరిగిన స్వచ్ఛ సంరక్షణ గ్రామీణ 2023 అవార్డును గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సంయుక్త పరిపాలన అధికారి చేతుల మీదగా పురస్కారాన్ని మరియు ప్రశంసా పత్రం అవార్డు షీల్డ్ ను అందుకోవడం జరిగింది. జిల్లాలోని 5 వేలకు పైబడిన జనాభా […]
టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షునికి యువజన నాయకుడు సన్మానం
179 Views ములుగు జిల్లా,సెప్టెంబర్ 16 హైదరాబాద్ లో ఎమ్మెల్యే కొటర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకుడు ఆర్ కె ఉజ్వల చారి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్యను మర్యాద పూర్వ కంగా కలిసి శాలవతో సత్క రించారు.అనంతరం మాట మంతిలో సర్వేల ప్రకా రంగారా బోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రశాంతంగా ముగిసింది
118 Viewsప్రశాంతంగా ముగిసిన టెట్ పేపర్-1.. సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ‘కీ’ విడుదల ఇమేజ్లో ఉన్నది చదవగలర సెప్టెంబర్ 16 హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-1 ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 2 లక్షల 50 వేల మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే పేపర్-1కు సంబంధించిన ఆధ్వర్యంలో.. సబ్జెక్టు నిపుణుల చేత రూపొందించారు. ఈ […]
గంభీరావుపేట మండలకేంద్రం లో అంబేద్కర్ విగ్రహం వద్ద నరేంద్ర మోడీచిత్ర పటము కు పాలాభిషేక చేశారు
203 Viewsగంభీరావుపేట మండలం సెప్టెంబర్ 16 తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో శనివారం విశ్వకర్మ యోజన సందర్భంగా ప్రతి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నరేంద్ర మోడీ చిత్ర పటము కు పాలాభిషేకం చేయడం జరిగినది ఇందులో పాల్గొన్నవారు ఓ బి సి మండల అధ్యక్షులు ఆకుల మురళీమోహన్ గౌడ్ ఓబిసి జిల్లా కార్యదర్శి మేకర్తి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి వార్డు మెంబర్ రాజు రెడ్డిఎస్సీ […]
కోర్టు ఆదేశాలు జారి చేసింది
110 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 16 డ్రగ్స్ కేసులో నవదీప్ కు హైకోర్టులో ఊరట లభించింది అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారి చేసింది రెండు రోజుల క్రితం నవదీప్ కు నిర్మాత సుశాంత్ కు నోటీసులు అందించారు. సాంగ్ రికార్డింగ్ లో వున్న నవదీప్ అందుబాటులోకి రాలేదు.! ఆ నవదీప్ తను కాదని ట్విట్టర్ ద్వారా జవాబు ఇచ్చాడు.! కానీ నవదీప్ మిత్రుడు రాంచందర్ పోలీసులకు దొరికాడు.! ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నవదీప్ కు అరెస్ట్ […]
తగ్గిన భక్తుల రద్దీ.
97 Viewsశనివారం రోజు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.* తిరుపతి :సెప్టెంబర్ 16 శనివారం తిరుమలలో వీకెండ్ వచ్చిందంటే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. కానీ,ఈ శనివారం రోజున మాత్రం భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో తగ్గింది. స్వామివారి దర్శనం కోసం కేవలం ఒక కంపార్ట్మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారు. 62357 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 […]










