207 Viewsవర్గల్ మండల్, అంబర్పేట్ గ్రామం సెప్టెంబర్ 26: మానవత్వం చాటుకున్న అనిల్ రెడ్డి. వర్గల్ మండల్ అంబర్పేట్ గ్రామంలో 25 సెప్టెంబర్ 2023 రోజున రంగాయపల్లి చెరువులో మునిగి ముగ్గురు మహిళలు ,ఒక బాలుడు మృత్యువాత పడగా ఈ రోజు వారి కుటుంబ సబ్యులని పరామర్శించి 10,000 ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్ట్రకరం అని ,అక్కడున్న కుటుంబికులని చూసి ప్రతి ఒక్కరి […]
Breaking News
భగవద్గీత శ్లోకాలు, బాలబాలికల నోట రాగాలు.
427 Viewsవర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామం సెప్టెంబర్ 26: మజీద్ పల్లి ప్రైమరీ స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులు గ్రామంలోని శివాలయంలో భగవద్గీత శ్లోకాలు ఆలపించడం జరిగింది. గత కొద్ది రోజుల నుండి చిన్మయ మిషన్ నుండి వచ్చిన గౌతమి మరియు తుమ్మల రమ్యలు ఇరువురు విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతా కుమారి, ఉపాధ్యాయులు ఎస్. అరుణ, ఆర్. అనురాధ, […]
బందును జయప్రదం చేయండి
189 Viewsసడక్ బందును జయప్రదం చేయండి.. సెప్టెంబర్ 26 సిద్దిపేట జిల్లా వీరన్నపేట: చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ను ప్రకటించాలని చేర్యాల ప్రాంత జేఏసీ నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 29 శుక్రవారం రోజున సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై ముస్త్యాల కేంద్రంగా నిర్వహించే సడక్ బందును జయప్రదం చేయాలని అధిక సంఖ్యలో వీరన్నపేట గ్రామస్తులు పాల్గొనాలని జేఏసీ మండల కన్వీనర్ మాజీ సర్పంచ్ బొమ్మగోని అంజయ్య పిలుపునిచ్చారు. మంగళవారం రోజున వీరన్న పేట గ్రామంలో […]
విద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” కవిడాక్టర్ వాసర వేణి పరుశరాములు
180 Viewsవిద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” జాతీయ సేవాపథకం దినోత్సవం) ఎల్లారెడ్డపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలలో సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా *ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ 1969లో సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి డా.వి.కె.ఆర్.వి రావు ప్రారంభించారన్నారు. విద్యార్థులను సామాజిక సేవకులుగా మలుచడం, నాయకత్వలక్షణాలు పెంపొందింపజేయడం, శ్రమజీవనం అలవాటుచేయడం, నైపుణ్యాలను వెలికితీయడం జాతీయసేవాపథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యాలయాలలో […]
ఘనంగా జోహార్లు తెలియజేశారు
197 Viewsసిద్దిపేట జిల్లా దూలిమిట్ట. సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మహిళా శక్తి, దొర భూస్వామ్య గుండాలకు, ఎదురు తిరిగిన వీరనారి, బానిస బ్రతుకుల విముక్తి కోసం విలంబై ఎగిసి పడిన నిప్పురవ్వ, దున్నేవాడికే భూమి కావాలని నినాదాన్నీ ఎత్తి పట్టిన ది ఆంధ్ర మహాసభ సంఘ సభ్యురాలుగా, మహిళలను రైతులను సంఘటిత పరచడంలో ముఖ్య భూమిక పోషించి, వీరనారిగా పేరొందిన చిట్యాల చాకలి ఐలమ్మ కు జోహార్లు గ్రామస్తులు తెలియజేశారు Manne Ganesh Dubbaka […]
నేటితో ముగియనున్నాయి
143 Viewsనేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమల:సెప్టెంబర్ 26 నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చక్ర స్నానం నిర్వహించారు. అంతకుముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు.. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు అను మతించారు. భక్తుల గోవింద నామాలతో తీరు వీధులన్నీ మారుమోగాయి. ఈరోజు రాత్రి నిర్వహించే ధ్వజా వరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి రాత్రి తో ముగియనున్నాయి.. Manne Ganesh […]
సి పి, డిఎస్ చౌహన్
180 Viewsగణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు: సి పి, డిఎస్ చౌహన్ హైదరాబాద్:సెప్టెంబర్ 26 రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, అధికారులతో నాచారంలోని ఐఐసిటిలో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, […]
ఇప్పుడు రైల్వే ప్యాసింజర్గా
152 Viewsమొన్న రైల్వే కూలీగా ఇప్పుడు రైల్వే ప్యాసింజర్గా.. సెప్టెంబర్ 26 దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే తమ స్పీడ్ను పెంచింది కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోష్ మీద ఉన్నారు దేశంలోని వివిధ చోట్ల ప్రజల్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్న కూలి అవతారమెత్తిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓ రైలులో ప్యాసింజర్లా ప్రయాణించడం అందరికి ఆశ్యర్యపరిచారు. Manne […]
ప్రత్యేక దృష్టి.
189 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిధులు పై కెసిఆర్ ప్రత్యేక దృష్టి. హైదరాబాద్ సెప్టెంబర్ 26:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.5,000 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంవో అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 6న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న […]
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.
383 Viewsజగదేవ్పూర్ మండల్, పీర్లపల్లి గ్రామం సెప్టెంబర్ 26: మాడె లయ్య రజక సంఘం పీర్లపల్లి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదవ్ రెడ్డి, ఎంపిటిసి మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాధా రవీందర్ రెడ్డి, ఓం ప్రకాష్, వెంకట్ రెడ్డి, రషీద్, బధార్ , మాడెలయ్య రజక సంఘం పీర్లపల్లి అధ్యక్షుడు వడ్లకొండ మల్లేశం, ఉపాధ్యక్షులు కొలిపాక బిక్షపతి,కోశాధికారి వడ్లకొండ శేఖర్, సంయుక్త కార్యదర్శి కొడకండ్ల బాల నరసింహులు, […]










