మొన్న రైల్వే కూలీగా ఇప్పుడు రైల్వే ప్యాసింజర్గా..
సెప్టెంబర్ 26
దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే తమ స్పీడ్ను పెంచింది కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోష్ మీద ఉన్నారు దేశంలోని వివిధ చోట్ల ప్రజల్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్న కూలి అవతారమెత్తిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓ రైలులో ప్యాసింజర్లా ప్రయాణించడం అందరికి ఆశ్యర్యపరిచారు.





