Breaking News

దిష్టిబొమ్మ దగ్ధం

232 Viewsపత్రిక స్వేచ్ఛ పై దాడికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం మీడియా పైన బీజేపీ దాడిని అపకపోతే ఉద్యమిస్తాం ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ డిమాండ్ సిద్దిపేట: అక్టోబర్ 4 బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలను నిరంతరం ఎండగడుతూ ప్రజలకు చేరువ చేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ మరియు హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను ఢిల్లీ పోలీసులు క్రూరమైన   యూఏ పిఏ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

బొప్పాపూర్ ఏఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

205 Viewsబొప్పాపూర్ ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

Breaking News

సింహ గర్జన ర్యాలీ కి తరలిన వర్గల్ మండల ముదిరాజులు.

269 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 4 :సింహ గర్జన ర్యాలీ కి తరలిన వర్గల్ మండల ముదిరాజులు. చట్టసభల్లో తమకు సముచిత న్యాయం ఇవ్వాలని,10 వేల కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని పలు డిమాండ్ల తో గజ్వేల్ పట్టణంలో జరిగే ముదిరాజుల సింహ గర్జన ర్యాలీకి వర్గల్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ నర్సింలు, ముదిరాజ్ అధ్వర్యంలో ముదిరాజులు భారీ ఎత్తున బయలుదేరారు. తమ హక్కుల సాధన కోసం మహా గర్జన […]

Breaking News

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌

160 Viewsరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని అమెరికా లో నిర్మించి ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 19 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ లో భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ స్మారక చిహ్నం అంబేడ్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సమానత్వం, మానవ హక్కులకు చిహ్నంగా దీన్ని చూస్తున్నట్లు […]

Breaking News నేరాలు

ఆస్తికోసం తల్లిదండ్రులను కట్టేసిన కొడుకులు

259 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం తిప్పాపురంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల కోసం వృద్ధ దంపతులు అయినటువంటి తల్లిదండ్రులను కొడుకులు నడిరోడ్డున తాళ్లతో బంధించి కన్న పేగుబంధం మరచిన కన్న కొడుకులు. పోలీసుల వివరాల ప్రకారంతిప్పాపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధ తల్లిదండ్రులు కొడుకులకు ఇవ్వాల్సిన వాటాను బిడ్డ కుమారునికి ఇస్తున్నారనే అనుమానంతో  మంగళవారం రాత్రి ఆ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగి తల్లిదండ్రులను వరుసకు మేన  […]

Breaking News

175 Viewsఅధికార మదంతో రైల్వే అధికారులను బెదిరించడం కాలుతో తన్నడం అధికారం ఎవరికి శాశ్వతం కాదు నీపై తిరగబడే రోజు వస్తుంది నీపై ప్రజలు తిరగబడి రోజు దగ్గరలోనే ఉంది అప్పుడు మాత్రం నీ ఒంటిపై బట్టలు కూడా ఉండవు గుర్తుపెట్టుకోండి Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విమాన ప్రమాదంలో భారత వజ్రాల వ్యాపారవేత్త హర్వాల్ రణావా ఆయన కుమారుడు అమర్ మృతి

157 Viewsఅక్టోబర్ 4 విమాన ప్రమాదంలో భారత వ్యాపారవేత్త మృతి జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త హర్వాల్ రణావా ఆయన కుమారుడు అమర్ దుర్మరణం చెందారు. ప్రైవేటు విమానంలో హారారే నుంచి మురోవా వజ్రాల గనికి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. రణ్ వా రూ.33 వేల కోట్లకుపైగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు. […]

Breaking News

పసుపు బోర్డు ఏర్పాటు

189 Viewsఓట్ల కోసమే గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు:చాడ వెంకటరెడ్డి కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 03 మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం కేవలం ఎన్నికల జిమ్మికని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానికి గిరిజనులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. 2014 సంవత్సరంలో విభజన హామీలు ఇస్తామని ప్రకటించి, ఎన్నికలు దగ్గరపడుతుండంతో గిరిజ యూనివర్సిటీ ఏర్పాటు […]

Breaking News నేరాలు

రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వృద్ధుడు మృతి

345 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సత్తె పీర్ల దర్గాకు వెళ్లే దారిలో సుమారు 70 సంవత్సరాల గుర్తుతెలియని వృద్ధుడు మంగళవారంరాత్రి నడుచుకుంటూ గొల్లపల్లి వైపు వస్తుండగా వెనకనుంచి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.పోలీసులు 108 కు సమాచారం అందించి మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి […]

Breaking News

విచారణ జరిపించాలి

142 Viewsఅక్రమ బియ్యం రవాణాపై విచారణ జరిపించాలి సురేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 03 తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మరా డయించేందుకు మిల్లర్లకు ఇస్తుండగా రైస్ మిల్లర్లు అందిన కాడికి దోచుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి విమర్శించారు. అక్రమ బియ్యం రవాణాపై విచారణ చేయాలని, బియ్యం రవాణా దారులపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేయాలని కోరుతూ మంగళవారం రోజున సిపిఐ నగర […]