అధికార మదంతో రైల్వే అధికారులను బెదిరించడం కాలుతో తన్నడం అధికారం ఎవరికి శాశ్వతం కాదు నీపై తిరగబడే రోజు వస్తుంది నీపై ప్రజలు తిరగబడి రోజు దగ్గరలోనే ఉంది అప్పుడు మాత్రం నీ ఒంటిపై బట్టలు కూడా ఉండవు గుర్తుపెట్టుకోండి
132 Views-అలుగునూరు చౌరస్తాలో బిజెపి శ్రేణుల రాస్తారోకో…భారీగా స్తంభించిన ట్రాఫిక్… -బిజెపి నేతలను బలవంతంగా అరెస్టు చేసి పీటిసీకి తరలించిన పోలీసులు… బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం… పథకాలు అందించకుండా పేద ప్రజలను గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్.. కెసిఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది… రాస్తారోకో కార్యక్రమంలో బిజెపి నేతల వ్యాఖ్యలు.. నిరుపేదలైన పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ లు అందించాలని, 2014 ,2019 ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం […]
84 Viewsసెప్టెంబర్ 14 సిద్దిపేట జిల్లా పలుగుగడ్డ గ్రామానికి చెందిన నర్రా లక్ష్మి w/o నర్సింలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా *ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి పలుగుగడ్డ గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి సహకారముతో సీఎం సహాయ నిధికి మంత్రి హరీష్ రావు వద్ద అప్లై చేసుకోగా *ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి ఈరోజు వారికి 35000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్ వారి […]
149 Viewsనేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెటజిక్ స్టడీస్ అంశంపై పరిశీలించడానికి గాను కలెక్టర్ జీవన్ పాటిల్ గారి ఆధ్వర్యంలో సోమవారం గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సందర్శించిన న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రణాళికతో నిర్మించిన తీరును వారికి వివరించడం జరిగింది.. Poll not found Telugu News 24/7 Telugu News 24/7