Breaking News

ప్రమాదానికి గురికావద్దు

180 Viewsమైనర్లు వాహనాలు నడిపి ప్రమాదానికి గురికావద్దు — సామజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అక్టోబర్ 10 సిద్దిపేట జిల్లా మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం యువకులు ద్విచక్ర వాహనాల రై రై మంటూ గ్రామంలో చెక్కర్లు కొడుతున్న యువకులను ఆపి వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్. […]

Breaking News

కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్

150 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 కానిస్టేబుల్ సివిల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుండి నాలుగు ప్రశ్నలకు తొలగించి తిరిగి మార్క్స్ కౌంట్ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ సవరణ జరిగిన తర్వాతనే మీ అమ్మకాలు కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

145 Views  రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి జగదేవపూర్ : తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ విప్లవం లో చెరగని ముద్ర వేసుకున్న దొడ్డి కొమరయ్య అని రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటు కు మండల నాయకులతో కలిసి ప్రతాప్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి,ఎంపీటీసీ […]

Breaking News

బందుకు సహకరించండి

223 Viewsచేర్యాల ప్రాంత బందుకు సహకరించండి ఆకునూర్ లో జేఏసీ సమావేశం సిద్దిపేట జిల్లా ర్యాల : చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 11న జరిగే నాలుగు మండలాల బందును విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో జరిగిన జేఏసీ సమావేశానికి నియోజకవర్గ నాయకుడు అందె అశోక్, మండల కన్వీనర్ బొమ్మగోని అంజయ్య గౌడ్ మాట్లాడుతూ.. చరిత్ర వైభవం కలిగిన చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని […]

Breaking News

నీ ఓటమి తప్పదు

121 Viewsచేర్యాల రెవెన్యూ డివిజన్ జి ఓ తో పల్లా రావాలి ,లేనిచో నీ ఓటమి తప్పదు…జాక్ చైర్మన్ చక్రదారి బైర వ బట్ల అక్టోబర్ 9 సిద్దిపేట జిల్లా చేర్యాల గత ఏడు సంవత్సరాలు గా ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్న చేర్యాల డివిజన్ ఉద్యమం ఇక తారా స్థాయికి చేరుకుందని,2018 ఎన్నికల్లో, చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రామిస్ చేసి మాట తప్పిన అధికార పార్టీ నాయకుల ను ప్రజలు నమ్మరని చైర్మన్ చక్రదారి అన్నారు.. […]

Breaking News

రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించండి.

137 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 9 :రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి. మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేత… వర్గల్ మండల కేంద్రంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావును వర్గల్ రెడ్డి సంఘం బాధ్యులు వేలూరి కృష్ణారెడ్డి , ఇర్రి రంగారెడ్డి , వేలూరి వెంకట్ రెడ్డి , రామకృష్ణారెడ్డి , శ్రీనివాస్ రెడ్డిల నేతృత్వంలో మంత్రి హరీష్ […]

Breaking News

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

124 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 9:అక్రమ నిర్మాణం చేపడితే కఠిన చర్యలు. తాహసిల్దార్ హరి కిరణ్ కుమార్ వర్గల్, విద్య సరస్వతి ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూములుల్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మిస్తున్నారని, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులతో కలసి తాసిల్దార్ హరికిరణ్ కుమార్ కు అక్రమ కట్టడాలు నిలిపివేయాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తాసిల్దార్ అక్రమ కట్టడాల నిర్మాణాలను పరిశీలించారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన […]

Breaking News

అల్పాహార పథకం  

152 Viewsముఖ్యమంత్రి అల్పాహార పథకం అక్టోబర్ 9 పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్  సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి  ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి  గ్రామ సర్పంచ్  భాస్కర్ తో కలిసి పర్యవేక్షించారు . ఈ సందర్భంగా  అల్పాహారంగా ఉప్మా మరియు టమాటో పచ్చడి లను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. డిఇఓ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాన్ని అమలు పరచని విధంగా కట్టుదిట్టంగా, ఆరోగ్యకరంగా, ప్రభుత్వ బడుల్లో చదివేది […]

Breaking News

ప్రకటించకపోతే రణరంగమే

154 Viewsడివిజన్ ప్రకటించకపోతే చేర్యాల రణరంగమే జేఏసీ డివిజన్ నాయకులు గద్దల మహేందర్ అక్టోబర్ 9 సిద్దిపేట జిల్లా దులిమిట్ట  . చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయకపోతే,  ప్రాంతం రణ రంగమై కదనరంగంలో దూకుతుందని, తెలుపుతూ, దూల్మిట్ట మండల కేంద్రంలో, అంబేద్కర్ చౌరస్తాలో చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం తలపెట్టిన బంధు సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ, చేర్యాల డివిజన్ ఏర్పాటు చేయకపోతే ప్రజలంతా కలిసి ఉద్యమిస్తారని, అధికార […]

Breaking News

వీళ్ళని ఏ ప్రభుత్వ పథకం ఆదుకుంటుంది.

196 Viewsవర్గల్ మండల్, మైలారం అక్టోబర్ 9:చూడనికి తల్లిదండ్రులు లేరు ఉండనికి ఇల్లులేదు. మైలారంగ్రామానికి చెందిన కొత్తోల్లా రాజు, రగుపతి ఇద్దరు అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు, వీరి బాల్యంలోనే అనారోగ్యకారణాలతో మరణించినారు.వారు మరణించిన సమయానికి వారి వయసు ఒకరికి 7 సంవత్సరాలు మరొకరికి 5 సంవత్సరాలు పెద్ద అబ్బాయి పనిచేసుకుంటు 10 వ తరగతివరకు చదువుకున్నాడు.చిన్న అబ్బాయి కూడా 10 వ తరగతి వరకు చదువుకున్నాడు.వీరి అలాన పాలన వీరి అమ్మమ్మ చూసుకునేది ఇప్పుడు తనకు చేతకాకుండా […]