Breaking News

దళిత బంధు దళారికి విందు

294 Viewsదళిత బంధు దళారికి విందు లబ్ధిదారునికి ఆరు లక్షల 40 వేలు ఇచ్చిన వైనం బాధితుడు అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్న దళారి డిసెంబర్ 15 తిరుమలగిరి మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ కు చెందిన కందుకూరి కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బందులో తను చెప్పుల షాపుకు కొటేషన్ ఇవ్వగా అతని కొటేషన్ మార్చి దళారి తుమ్మ బిక్షం అతని కొడుకు కలిసి నీ కిరాణం షాప్ మంజూరు అయిందని […]

Breaking News

జాతీయస్థాయి కి ఎంపిక

295 Viewsకస్తూర్బా గాంధీ విద్యార్థిని లు జాతీయస్థాయి కి ఎంపిక 15 డిసెంబర్ , ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా లో నిర్వహించిన స్టేట్ లెవల్ అథ్లెటిక్స్ లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికలు ఎ అర్చిత షార్ట్ పుట్( 9వ తరగతి)జి అమూల్య లాంగ్ జంప్ మరియు 60 మీటర్స్ రన్నింగ్ లో మొదటస్థానంలో నిలువడం తో జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు పాఠశాల పి ఇ టి విజయ లక్ష్మి మరియు […]

Breaking News

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య

315 Viewsభార్య పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్మెన్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో దారుణం జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆకుల నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు భార్య చైతన్య, ఇద్దరు పిల్లలు రేవంత్ హిమశ్రీని చంపేసి గన్తో కాల్చుకున్నాడు ఈ రోజు ఉదయం డ్యూటీకి రాకపోవడంతో సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా నలుగురు రక్తపు మడుగులో కనిపించారు కుటుంబ కలహాలే కారణమా మరేవైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది Telugu […]

Breaking News

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం..

296 Viewsకొత్తకోట డిసెంబర్ 15 :కొత్తకోట మండల కేంద్రంలోని క్యూ ఆర్ గార్డెన్స్ లో కొత్తకోట పట్టణ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేగా మీకు లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటా, ఇది వరకు ఉన్న జిద్దు ఇక నుంచి అలాగే ఉండాలే, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటా అత్యంత స్వల్ప మెజార్టీతో ఒడిపోయాం, నాయకులు కార్యకర్తలు సమన్వయం గా ఉండి పనిచేయాలి. ఇక నుండి […]

Breaking News నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

548 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం నర్సింలు పల్లెకు చెందిన డ్యాగ తిరుపతి, డ్యాగ కనకయ్యల మధ్య భూ విహాదం ఉన్నది. గురువారం అదే భూములో మాట మాట పెరిగి తిరుపతికి వరుసకు కు తమ్ముడు అయినటువంటి రాకేష్ పై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు […]

Breaking News

BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు

306 Views*ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ పరిదిలోని 7 వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ నాయక్,9 వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత-కిషన్, 19 వ వార్డు కౌన్సిలర్ వంగపల్లి అనిత- రవీందర్ రావు, 22 వ వార్డు కౌన్సిలర్ మేరుగు మహేశ్వరి -శ్రీనివాస్ ,25 వ వార్డు కౌన్సిలర్ మీనాజ్,26 వ వార్డు కౌన్సిలర్ నాంపల్లిమాధవి- శ్రీనివాస్, 27 వ వార్డు కౌన్సిలర్ సిరికొండ […]

Breaking News

గెలిచిన 10 రోజులకే అభివృద్ధి పనులు మొదలు పెట్టిన మంత్రి.

263 Viewsకొల్లాపూర్ డిసెంబర్ 13 :గెలిచిన పది రోజులకే కొల్లాపూర్ లో అభివృద్ధిని మొదలుపెట్టిన మంత్రి జూపల్లి. ఎత్తం గ్రామంలో గ్రామ పంచాయితీ భవనం,అంగన్వాడి భవనం మరియు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కోడెర్ మండలం ఎత్తం గ్రామంలో గ్రామ సర్పంచ్ సాయిని వరలక్ష్మి మరియు గ్రామ ఎంపీటీసీ సాయిని శ్రీనివాస్ రావు అధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాక మంత్రి వర్యులు శ్రీ.జూపల్లి కృష్ణారావు నూతన గ్రామ పంచాయితీ భవనం,గ్రామ […]

Breaking News

టీ. యస్. పి యస్. సి ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.

333 Viewsహైదరాబాద్ డిసెంబర్ 13 :టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. […]

Breaking News

కేసిఆర్ ను పరామర్శించిన చిరంజీవి

359 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బి ఆర్అ ఎస్ అధినేత కెసిఆర్ ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరి వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్ ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

నేటి నుంచి ప్రజావాణి…

255 Viewsహైదరాబాద్ డిసెంబర్ 11 : నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. అర్జీల స్వీకరణ… ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను రాష్ట్ర […]