174 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి బియ్యం వితరణ. గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రేసు మంజుల – భర్త క్రీశే, రేసు సత్తీష్ నిరుపేద కుటుంబానికి ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి నెల రోజులకు సరిపడే వంట సామాను మరియు 50 కిలోల బియ్యం వితరణ చేశారు ఈకార్యక్రమంలో వార్డు మెంబర్ పందర్ల శ్రీనివాస్ గౌడ్, సందుపట్ల రాంరెడ్డి, పారిపల్లి రాంరెడ్డి, వంగ శ్రీకాంత్ రెడ్డి, కొత్త […]
Breaking News
దీక్షా శిబిరం ఎత్తివేయడం పట్ల నిరసన
172 Viewsదీక్ష శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష కాంగ్రెస్ శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నిరసన వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా ఎత్తివేయడం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ప్రజా […]
దీక్ష శిబిరం ఎత్తివేయడం పట్ల నిరసన
143 Viewsదీక్ష శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష కాంగ్రెస్ శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నిరసన వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా ఎత్తివేయడం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ప్రజా […]
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య!
140 Views అప్పుల బాధతో ఒకరిఆత్మహత్య. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి రాజయ్య 55 అప్పుల బాధతో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గత కొంతకాలంగా ట్రాక్టర్ కొనుగోలు చేసి పని సరిగా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇటీవల ఒక బొలెరో వాహనాన్ని కూడా ఫైనాన్స్లో లో కొనుగోలు చేయడం జరిగింది వాహనాలకు పని సరిగా దొరకకపోవడంతో అటు కిస్తీలు కట్టలేక కుమార్తె వివాహం అప్పులు కూడా పెరిగిపోవడంతో […]
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి…. కౌన్సిలర్ వేముల రవి
163 Viewsసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కౌన్సిలర్ వేముల రవి తెలిపారు శుక్రవారం రోజున డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా21వ వార్డులో ఇల్లిల్లూ తిరుగుతూ వ్యాధులు రాకుండా శుభ్రత పాటించాలని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ వేముల రవి వార్డు ఆఫీసర్ఆశ వర్కర్స్ అంగన్వాడీలు వార్డ్ ఆర్ పి లు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్ల సందడి
145 Viewsప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్ల సందడి* -తల్లిదండ్రులకు స్వాగతం పలికిన విద్యాకమిటీ చైర్మన్- ఎల్లారెడ్డిపేట మండలకేంద్రములో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రారంభమైన మొదటి రోజు సోమవారం న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ల నుండి వివిధ ప్రయివేటు పాఠశాలల నుండి మొదటిరోజే సుమారు 20 మంది విద్యార్థులు 6 వ తరగతిలో చేరారు.వారికి పాఠశాలల విద్యాకమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజ్ యాదవ్ స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమాండ్లు,ఉపాద్యాయులు […]
ఘనంగా కవ్వంపెళ్లి జన్మదిన వేడుకలు
175 Viewsఘనంగా కవ్వంపెళ్లి జన్మదిన వేడుకలు ప్రజాపక్షం/ఇల్లంతకుంట కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బస్ స్టాండ్ ఆవరణలో మండల అధ్యక్షుడు పసుల వెంకట్,యువజన కాంగ్రెస్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అనంతగిరి వినయ్ ఆధ్వర్యంలో ముందుగా కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి డాక్టర్ సత్యనారాయణ అని ప్రశంసించారు. అనునిత్యం […]
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
161 Viewsసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజాపక్షం/ఇల్లంతకుంట వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లావైద్యాధికారి సుమన్ మోహన్ రావు సూచించారు.మండలములోని పొత్తూరు, వంతడుపుల గ్రామాల్లో శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి పర్యటించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బంది కి పలు సూచనలు చేశారు.అంతే కాకుండా అన్ని గ్రామాల ప్రజలు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
157 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన మాజీ వార్డు మెంబర్ రేసు సతీష్ కుటుంబానికి 5000/-రూపాయల నగదు రూపంలో ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అందజేశారు. కార్యక్రమం లో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, కొత్త మల్లయ్య, ఈసరి రాజం, బుర్కా ఎల్లం, బుర్క ధర్మేందర్, రేసు గణేష్, కొత్త శ్రీనివాస్, శేఖర్, రమేష్, వార్డు సభ్యులు, ఏనగందుల బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
గుడుంబా అమ్మకం అనుమానితురాలిని తహశీల్దార్ ముందు బైండోవర్
139 Viewsగుడుంబా అమ్మకం అనుమానితురాలిని తహశీల్దార్ ముందు బైండోవర్ మంగళవారంరోజు ఎల్లారెడ్డి పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన గుడుంబా అమ్మకం జరుగుతుందని అనుమానం వచ్చి ఎల్లారెడ్డిపేట ఇంచార్జ్ తహశీల్దార్ జయంత్ కుమార్ ముందు బైండోవర్ చేశామని ఎక్సైజ్ సి.ఐ.శ్రీ ఎం.పి.ఆర్. చంద్రశేఖర్ విలేఖర్లకు కు తెలిపారు. బైండోవర్ భూక్య నాజీ .భవిశ్యత్తులో ఎక్సైజ్ నేరానికి పాల్పడమని హామీ పత్రం వ్రాసి ఇచ్చారుకార్యక్రమంలలో కానిస్టేబుల్స్ రాజేందర్, ప్రధీప్, మల్లేశ్ లలిత మొదలగువారు పాల్గొన్నారు. Telugu […]










