37 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు! తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పిఎసి సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17వ తేదీన నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుంది, […]
Breaking News
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం – సి పి
38 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుదాం. మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., నాషా ముక్త్ భారత్ అభియాన్-2025 లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ […]
అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి
52 Views రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు విద్యుత్ పున:రుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా కార్యాచరణ 24×7 అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండాలి కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9398684240 ఏర్పాటు ఆకస్మిక వరదల సమయంలో ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లో సిద్ధం చేసుకోవాలి అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9398684240 ఏర్పాటు వరద పరిస్థితుల ఆధారంగా విద్యాసంస్థలకు సెలవు […]
బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుదాం
73 Viewsమంచిర్యాల జిల్లా. బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుదాం. మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 వ తారీకు బుధవారం రోజున లయన్స్ క్లబ్, 100 ఫీట్స్ రోడ్, మంచిర్యాల నందు బీసీ రాజ్యాధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టి లు అందరు కలిసి కట్టుగా ముందుకు రావాలి అని బీసీ రాజ్యాధికార సభ కు సంభందించిన పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా బీసీ జేఏసీ నాయకులు […]
2,50,000 LOC మంజూరు చేసిన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి
55 Viewsమంచిర్యాల జిల్లా. 2,50,000 LOC మంజూరు చేసిన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. నేడు తెలంగాణ రాష్ట్ర కార్మిక , మైనింగ్, పరిశ్రమల మంత్రివర్యులు గడ్డ వివేక్ వెంకటస్వామి నిరుపేద మహిళా సెగ్యం లక్ష్మీ భర్తపేరు బొందయ్య, అపరేషన్ కొరకు సీఎం సహాయ నిధి నుండి 2,50,000/- LOC మంజూరు చేశారు.భీమారం మండల నాయకుడు కొక్కుల నరేష్ , మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టి కీ తీసుకెళ్లగా అత్యవసర సమయంలో ఉన్న సెగ్యం లక్మీ […]
పరమాత్మ పరిచయం మరియు రాఖీ పండగ శుభాకాంక్షలు
49 Viewsమంచిర్యాల జిల్లా. పరమాత్మ పరిచయం మరియు రాఖీ పండగ శుభాకాంక్షలు. రాఖీ పర్వ దినం సందర్బంగా ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ మంచిర్యాల ఇన్ఛార్జ్ రమాదేవి జైపూర్ పవర్ ప్లాంట్ చంచల్ సర్కార్ కమాండెంట్, ఎస్ సి సి ఎల్, ఎస్ టి పి పి, లైసన్ ఆఫీస్, ఏ ఎస్ ఐ అనిల్ దివార్, వారి సమక్షంలో, వారి సిబ్బంది అందరికి పరమాత్మ పరిచయం ఇచ్చి రాఖీ పండుగ ఆద్యాత్మిక రహస్యం ని వివరించారు మరియు […]
స్కూల్ ఆటో బోల్తా విద్యార్థులకు గాయాలు
503 Views బొప్పాపూర్ నుండి ఆటోలో విజ్ఞాన్ స్కూలుకు విద్యార్థులను తీసుకువస్తుండగా అందులో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరినీ శ్రీ చైతన్య లో దింపి తిరిగి విజ్ఞాన్ పాఠశాలకు వస్తున్న క్రమంలో సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై గాయత్రి కాలేజ్ ముందు ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులకు గాయాలు కాగా ఒకరిద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. అటుగా వెళుతున్న వారు ఆగి […]
డి టి డి ఓ ను సన్మానం చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు
51 Viewsమంచిర్యాల జిల్లా. డి టి డి ఓ ను సన్మానం చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నూతనంగా విచ్చేసిన డీ టీ డీ ఓ నీ ఆదివాసీ సంఘాల నాయకులు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఆగస్టు 9 నా జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పల్లు అంశాల పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సమన్వయ కమిటీ అల్లం బాపు కన్వీనర్, మడవి శంకర్ […]
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ
93 Viewsమంచిర్యాల జిల్లా. *సన్నాహక సమావేశం మంచిర్యాల* *ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ* డాక్టర్ నిలకంటేశ్వర రావ్ హాస్పిటల్ వద్ద సమావేశం ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం, మండలం లో ఉన్న ప్రతి ఒక ఆదివాసిలు స్వేచ్ఛగా కదిలి వేడుకల్లో పాల్గొనాలని “ఆదివాసి సమన్వయ సమిటీ” పిలుపునిచ్చారు. తోమ్మిది తెగల కూల సంఘాల, గ్రామల పటేల్, అందరూ కలిసి సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసి “ఆగస్టు 9న జరిగే ప్రపంచ […]
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లాస్థాయి సదస్సు
52 Viewsమంచిర్యాల జిల్లా. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లాస్థాయి సదస్సు. మంచిర్యాల జిల్లా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లాస్థాయి సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన యువ నాయకులు కాటంరాజ్ కుమార్ యువజన విభాగ నాయకులు మంచిర్యాల్ నియోజకవర్గం.ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ […]










