Breaking News నేరాలు

సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

677 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో ఓ మహిళను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంత నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహం వద్ద ఆధార్ కార్డులు మద్యం బాటిల్ ఇతర ఆధారాలు సేకరించారు. అనంతరం ఇంటి యజమాని వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈమె […]

Breaking News

జై పెద్దమ్మ తల్లి…

116 Viewsవర్గల్ మండల్, తునికి ఖల్సా గ్రామం మార్చి 21, 24/7 తెలుగు న్యూస్ : జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి. తునికీ ఖాల్సా గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణం కోసం మన వర్గల్ సంఘం మండల ప్రెసిడెంట్ శ్రీరామ్ నర్సింలు 500116/-రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. […]

Breaking News ప్రాంతీయం

అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలి

115 Views  -బ్యాంకర్స్ తో మీటింగ్ లోఅదనపు కలెక్టర్ పూజారి గౌతమి సిరిసిల్ల, మార్చి 21, 2024: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ ల పరిధిలో అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని బ్యాంకు అధికారులను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో బాగంగా బ్యాంకుల కోఆర్డినేటర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో  అదనపు కలెక్టర్ పూజారి గౌతమి గురువారం సమావేశం […]

Breaking News ప్రాంతీయం

గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

83 Views  గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి -సహజ కాన్పులు పెంచాలి -వైద్యులు, సిబ్బందికి అభినందన -నోడల్ అధికారిని నియమించాలి -ఇల్లంతకుంట పీహెచ్ సీ సమీక్షలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఇల్లంతకుంట, మార్చి 21, 2024: గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి ఇల్లంతకుంట […]

Breaking News

భూ సదస్సును విజయవంతం చేయాలి…

125 Viewsహైదరాబాద్ మార్చి 20, 27/ తెలుగు న్యూస్ :సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ లో జరిగే “భూ సదస్సు”ను జయప్రదం చేయండి.తెలంగాణ రైతాంగ సమితి. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏకశిలా పార్కు దగ్గర నిరసన జరిగింది. భూ సమస్యల సాధన సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ పార్కు దగ్గర ఆందోళన కార్యక్రమం లో మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూములకు 12 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి కేవలం నాలుగు లక్షల ఇచ్చి […]

Breaking News

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు.

130 Viewsహైదరాబాద్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ లపై తనిఖీలు నిర్వహించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఢిల్లీ నుండి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాప్స్.. 6 హోల్ సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు.. సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 […]

Breaking News

నీళ్లు కలిపిన పెట్రోల్​ – వాహనదారుల ఆందోళన

402 Viewsనీళ్లు కలిపిన పెట్రోల్​ – వాహనదారుల ఆందోళన పెట్రోల్‌ నిల్వల్లో 10 శాతం ఇథనాల్‌ ఇథనాల్‌తో నీళ్లుగా మారుతున్న పెట్రోల్‌ ఎల్లారెడ్డిపేట మార్చి 20 ; ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ బయటపడింది , పెట్రోల్‌ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది.నీళ్లు కలిపిన పెట్రోల్​ పోయించుకున్న వాహనాలు మొరాయించడంతో మెకానిక్​ వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడుతుంది, వంద దాటిన పెట్రోల్​ ధరలతో […]

Breaking News

వ్యక్తిగత కక్షతో మహిళపై దాడి, పశువుల గడ్డిని కాల్చిన వారిపై కేసు నమోదు

227 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన డీటి తిరుపతి సోమవారము 18-03-2024 రోజున రాత్రి 10 గంటలకు ఇంటికి సంబంధించిన గొడవలను మనసులో పెట్టుకొని కక్షతో డీటీ లక్ష్మి భర్త శ్రీనివాస్ లకు సంబంధించిన పశువుల కోసం ఏర్పాటుచేసిన గడ్డి కట్టలను అంటి పెట్టారని అంతేకాకుండా ఆమెను కొట్టారని డీటి లక్ష్మి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Telugu News […]

Breaking News

లోక్ సభ ఎన్నికలు దృశ్య సదరం క్యాంప్ రద్దు

353 Views  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల(మార్చ్) 20,22 వ తేదీలలో నిర్వహించవలసిన సదరం (వికలాంగుల శిబిరాలు) క్యాంప్ లోక్ సభ ఎన్నికలు ఎన్నికలు జరగనున్నందున పైన తేదీలలో స్లాట్ బుక్ చేసుకున్న వారు మళ్లీ సదరం స్లాట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు స్లాట్ బుక్ చేసుకుని వికలాంగుల శిబిరం కు హాజరు కావలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పత్రికా ప్రకటనలో తెలియజేశారు. Telugu News 24/7

Breaking News

ఉపాధ్యాయ నియామకాల డి.ఎస్.సి.” కొరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్

123 Views  ఉపాధ్యాయ నియామకాల డి .ఎస్. సి కొరకు జగిత్యాల జిల్లాలో ఉచిత కోచింగ్ రాజన్న సిరిసిల్ల మరియు జగిత్యాల జిల్లాలకు చెందిన షెడ్యూల్డు కులాల అభ్యర్ధులకు తేది. 03-04-2024 నుండి తేది. 02-06-2024 వరకు (2) నెలల కాలానికి “ఉపాధ్యాయ నియామకాల డి.ఎస్.సి.” కొరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ను తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డు కులాల స్టడీ సర్కిల్, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనైనది. అభ్యర్థులు 1) డైట్  లేదా బి.ఈడి, నందు […]