142 Viewsమే 5, 24/7 తెలుగు న్యూస్ : వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఎన్నికల గురించి ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చేసిన పనుల గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతమున్న కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను గురించి తెలియజేశారు. మజీద్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, వీరు అధికారంలో ఉన్నప్పుడుచేసినా […]
Breaking News
ప్రమాదవశాస్తూ బావిలో పడ్డ వృద్ధురాలు మృతి
318 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధురాలు ప్రమాదవశాస్తూ బావిలో పడగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బాధ దేవవ్వ(80) అనే వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి కనిపియ్యకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలిస్తున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రమాకాంత్ దర్యాప్తు చేస్తున్నారు. […]
ఎల్లారెడ్డిపేట మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
437 Viewsఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండారి శేఖర్ (48) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డిపేట నుంచి ముస్తాబాద్ వెళ్తుండగా బండ లింగంపల్లి గ్రామ శివారు వద్ద మల్లారెడ్డిపేటకు చెందిన బాలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో వడ్ల కుప్పను తప్పించబోయి […]
గళమెత్తిన విద్యార్థిలోకం….
107 Viewsమే 3, 24/7 తెలుగు న్యూస్ :గళమెత్తిన విద్యార్థిలోకం యుద్ధోన్మాదంతో పాలస్తీనా ప్రజలను బలిగొంటున్న ఇజ్రాయిల్ పాలకుల అమానుషత్వాన్ని, నిరంకుశత్వాన్ని నిరసిస్తూ, అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థిలోకం పెద్దపెట్టున గళం వినిపిస్తోంది. తక్షణమే ఈ దారుణ మారణ హోమానికి స్వస్తి పలకాలని డిమాండు చేస్తోంది. కళ్లెదుటే జరుగుతున్న ఘోరకలిని అడ్డుకోకుండా, ఆ అకృత్యాన్ని అడ్డదారుల్లో ఎగదోస్తున్న అమెరికా పాలకులకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు. నిరసన గళాలను ఎలాగైనా అదిమేయాలని దుందుడుకు చర్యలకు దిగుతోంది. ఒకపక్క భావ […]
ఎల్లారెడ్డిపేటలో ఎక్సైజ్ ఎస్సై అకస్మాత్తుగా మృతి
273 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందాడు.ఖమ్మం జిల్లాకు చెందిన సాధుల్లా కాళీ ప్రసాద్(61) అని ఎస్సై మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సైగా బదిలీ అయ్యాడు. ఇతని భార్య భార్యసావిత్రి 18 రోజుల క్రితం చనిపోగా అప్పటినుంచి తీవ్ర మనస్థాపంతో మద్యం సేవించేవాడని స్థానికులు తెలిపారు. ఇదే క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆయనే అద్దెకు ఉంటున్న రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి […]
ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు..
199 Viewsరమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు (తిమ్మాపూర్ మే 02) తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.గొల్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగిలి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బొకేలు అందజేసి, శాల్వతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ,గ్రామ కాంగ్రెస్ […]
నైజీరియాలో ఆహారం కోసం అల్లర్లు…..
95 Viewsమే 2, 24/7 తెలుగు న్యూస్ :నైజీరియాలో ఆహారం కోసం అల్లర్లు -ఆర్య జినదేవన్ నైజీరియా! ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. పశ్చిమ ఆఫ్రికా తీరంలో చమురు సంపన్న దేశం. అలాంటిది తీవ్ర ఆహార కొరత కారణంగా అశాంతితో అల్లాడిపోతోంది. దేశ వాణిజ్య రాజధాని లాగోస్, రాజకీయ రాజధాని అబుజాతో సహా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా ఆహారం కోసం ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. గోడౌన్లు, హోల్సేల్ సెంటర్లు, సూపర్ మార్కెట్లే కాకుండా ఆహార […]
విద్యార్థుల చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలి.
121 Viewsమే 2, 24/7 తెలుగు న్యూస్:విద్యార్థుల చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలి. రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి జబ్బార్. ఉన్నత విద్యార్థుల ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలని,తమ చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలని “రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి జబ్బార్, జేవివి రాష్ట్ర నాయకులు జితేందర్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా విద్యా,వైజ్ఞానిక శిక్షణ తలగతుల సందర్భంగా విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు […]
బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
105 Views*పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా* … *మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీలోని వార్డు నెం.15,14&13 లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పట్టణ నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.. Telugu News […]









