*పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా* …
*మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు.
మంచిర్యాల మున్సిపాలిటీలోని వార్డు నెం.15,14&13 లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పట్టణ నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది..
