134 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణి చేయడం జరిగింది, గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డి నర్సయ్య అధ్యక్షతన, సర్పంచ్ కొండాపురం బాలిరెడ్డి, ఎంపీటీసీ ఇల్లేందుల గీతాంజలి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు నీరటి రాజు, తెరాస నాయకులు అంబటి నర్సయ్య, తెరాస మిత్ర బృందం, లబ్ధిదారులు రుద్రోజు ప్రత్యూష, సలీం, మొడసు కవిత, ఆకుల లవన్ కుమార్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట మంత్రి వర్యులు కేటీర్ గార్లు […]
Breaking News
ఫీరీల పండుగ నిర్వాహాన కమీటీ కి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం
154 Viewsఫీరీల పండుగ నిర్వాహాన కమీటీ కి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని . కిషన్ దాస్ పేట మజీద్ లో ఫీరీల పండుగ నిర్వాహాన కమీటీ సభ్యులకు ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అద్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి గురువారం 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు, ఈ సందర్భంగా సింగిల్ విండో అద్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హింధూ ముస్లింలు కలిసి కుల మతాలకు ఆతీతంగా హిందూ ముస్లింలు […]
రెండు సంవత్సరాలు పదవికాలం పెంపు….
129 Viewsరెండు సంవత్సరాలు గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ పదవి కాలం పెంచినందుకు బొప్పాపూర్ వ్రువ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఆయనకు: కంగ్రాచులేషన్స్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెండు సంవత్సరాలపాటు నియామకం అయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com
నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు…
130 Viewsనేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్రపోషిస్తాయి అని:జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే తెలిపారు వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్జనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 06 సీసీ కెమెరాలను ఈ రోజు ప్రజాప్రదినిధులతో గ్రామస్తులతో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ… ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. అన్ని గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సిసి కెమెరాల ఏర్పాటు […]
ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వలక్ష్యం.. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు
138 Viewsఆరోగ్య తెలంగాణ యే లక్ష్యం గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సర్పంచ్ కోల అంజవ్వ నరసయ్యలు తెలిపారు సోమవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో 2,27,500 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులు అయిన 1. సుజాత. టి = 15000 2. మారుపాక పర్శరాములు = 60000 3 . గెంటె మనుష = 17500 4 . కూర రంగయ్య = 60000 […]
ఆర్థిక భరోసాకే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి
147 Viewsఆరోగ్యం కోసం ఆర్థికంగా అనారోగ్యం పాలైతే తెరాస ప్రభుత్వం భరోసాగా చెక్కుల పంపిణీ బాసటగా నిలుస్తుందని రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి తెలిపారు సోమవారం రోజున సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఆరోగ్య శాఖలో… విప్లవాత్మక మార్పులతో నిరంతరం సేవలు అందిస్తూ… పేదవారికి ఆర్థికంగా భరోసానిస్తుందని అన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు రక్షణనిస్తూ ప్రాధాన్యత కల్పిస్తుందిలబ్దిదారులు; గొర్రె చంద్రకళ […]
ఆరోగ్య భరోసాకే చెక్కుల పంపిణీ…. గొల్లపల్లి సర్పంచ్ సరోజన దేవి రెడ్డి
133 Viewsఆరోగ్యం కోసం ఆర్థికంగా అనారోగ్యం పాలైతే తెరాస ప్రభుత్వం భరోసాగా చెక్కుల పంపిణీ బాసటగా నిలుస్తుందని రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి తెలిపారు సోమవారం రోజున సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఆరోగ్య శాఖలో… విప్లవాత్మక మార్పులతో నిరంతరం సేవలు అందిస్తూ… పేదవారికి ఆర్థికంగా భరోసానిస్తుందని అన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు రక్షణనిస్తూ ప్రాధాన్యత కల్పిస్తుందిలబ్దిదారులు; గొర్రె చంద్రకళ […]
నూతన మండలాలుగా తెలంగాణలో ప్రభుత్వ ఉత్తర్వుల జారి
125 Views*జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ….* ఆయా జిల్లాల్లోని రెవిన్యూడివిజన్ల పరిథిల్లో ఏర్పాటయిన నూతన మండలాలు : • నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ (gundumal) , కొత్తపల్లె(kothapalle) మండలాలు. • వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ (dudyal) మండలం. • మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల (koukuntla) మండలం. • నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో..ఆలూర్ (aloor), డొంకేశ్వర్(donkeshwear) మండలాలు. […]
ఆ ఆ జిల్లాల వైపు వెళ్లే వారికి రూట్లో మార్పు
147 Viewsభారీ వర్షాలకు మనోహరాబాద్ వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా నీటితో నిండిపోయింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి అదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లేవారు కిష్టాపూర్ తుర్కపల్లి ములుగు గజ్వేల్ ధర్మారెడ్డిపల్లి నాచారం తూప్రాన్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు సాధ్యమైనంత మందికి ఈ విషయాన్ని తెలియజేయాలని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని పోలీసులు కోరారు. Telugu News 24/7
కేటీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న కార్వింగ్ కళాకారుడు
135 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బర్త్డే 24 వ తారీకు ఆదివారం రోజున జరిగే బర్త్డే సందర్భంగా ఎల్లారెడ్డిపేట కు చెందిన కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని అందంగా చెక్కాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్ ఐటీ మంత్రి కేటీఆర్ చిత్రాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు Telugu News 24/7tslocalvibe.com










