Breaking News

బహిరంగ ప్రదేశాల్లో పందుల స్వైర విహారం చేస్తే సమాచారం ఇవ్వండి …సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ఆదేశాలు

161 Views

ఎల్లరెడ్డిపేట గ్రామ లో పందులు స్వైరవిహారం చేస్తు అసౌకర్యం కలిగిస్తు ప్రజలను రోగాల బారిన పడుతున్నారు ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కార్యదర్శి ప్రవిన్ గారు సర్పంచ్ నెవురి వెంకట్ రెడ్డి గారు పాలకవర్గం గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చి *పందులను* అదుపులో ఉంచుకోలేరని అన్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ప్రకారం తేదీ1-01-2022 సోమవారం రోజున గ్రామంలో తిరుగుచున్న పందులను పట్టుకుని తరించబడునని తెలిపారు.ఎక్కడైనా పందులు వున్న గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కి సమాచారం ఇవ్వగలరని ఎల్లారెడ్డిపేట పంచాయతీ సర్పంచ్ నెవురి వెంకట్ రెడ్డి ఆదేశాలుఇచ్చారు

No Slide Found In Slider.

Poll not found