Breaking News

ఏనుగు దాడిలో రైతు మృతి

100 Viewsఏనుగు దాడిలో రైతు మృతి 24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి కొమురంభీం ఆసిఫాబాద్ – పెంచికల్‌ మండలం కొండపల్లిలో ఏనుగు బీభత్సం.. ఏనుగు దాడిలో వ్యక్తి మృతి.. భయాందోళనలో స్థానికులు. ఈరోజు ఉదయం 5 గంటలకు పోషన్న అనే రైతు పొలానికి వెళ్తుండగా దాడి చేసి చంపిన ఏనుగు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బహిరంగ చర్చకు సిద్ధమా….

113 Viewsఏప్రిల్ 3, 24/7 తెలుగు న్యూస్ :మంత్రి జూప‌ల్లి ప్రెస్ మీట్.. మాజీ సీయం కేసీఆర్ మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నారు. న‌వ్వితే నాకేటి …. అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అడ్డు అదుపు లేకుండా సంప‌ద‌ను సృష్టించుకుంది. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు ప‌దేళ్లలో ఏనాడు రైతుల వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ల‌బ్ది పొందేందుకు రైతుల‌పై మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు. కేసీఆర్ సీయంగా ఉన్న‌ప్పుడు పంట‌ల బీమా ప‌థ‌కం అమ‌లు […]

Breaking News

పోస్టర్స్ ఆవిష్కరణ  

108 Viewsడాక్టర్ బిఆర్ అంబేద్కర్,133 వ జయంతి ఉత్సవాల పోస్టర్స్ ఆవిష్కరణ తడ్కల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్,సంఘం ,ఏప్రిల్ 03 కంగ్టి సంగారెడ్డి జిల్లా తడ్కల్ నూతన మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,విగ్రహం వద్ద బుధవారం బిఆర్ అంబేద్కర్,133 వ జయంతి ఉత్సవాల పోస్టర్స్ ను తడ్కల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్,సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్,సి,ఎస్ఎస్,మండల అధ్యక్షులు ముత్యాల సాయిలు మాట్లాడుతూ విశ్వ రత్న డాక్టర్ బి.ఆర్ […]

Breaking News

తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి 

215 Viewsతెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి సిద్దిపేట జిల్లా  ఏప్రిల్ 3 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని (టౌన్) అంబేద్కర్ విగ్రహం వద్ద దొడ్డి కొమురయ్య  చిత్రపటానికి (బి డి ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, సాడిమేల డేవిడ్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన […]

Breaking News

పొంకనాల పోశెట్టి. సెటైర్లు

108 Viewsరేవంత్‌రెడ్డి పొంకనాల పోశెట్టి.. కేటీఆర్ సెటైర్లు ఏప్రిల్ 3 హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి […]

Breaking News

7,31,350 /- లక్షల రూపాయలు పట్టివేత.

110 Viewsజైనూర్ లో రూ. 7,31,350 /- లక్షల రూపాయలు పట్టివేత. 3ఏప్రిల్. కొమురం భీమ్ జిల్లా. జైనూర్ :రాబోయే లోక్ సభ ఎన్నికల దృశ్య జైనూర్ సిఐ తన సిబ్బంది తో జైనూర్ మండలంలోని ఉషేగామ్ గ్రామ శివారులో ఉదయం 11 గంటలకు వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ఆర్టిసి బస్ ఉట్నూర్ నుండి జైనూర్ వెళ్లుతుండగా దానిని ఆపి తనికి చేయగా అందులో ఒక గరికముక్కు విజయ కుమారి అను ఆమె ఎలాంటి ఆధారాలు […]

Breaking News

ఘన సన్మానం

141 Viewsజమాతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో పేట భాస్కర్ కు ఘన సన్మానం కోరుట్ల ఏప్రిల్ 3 ఈమధ్యనే ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డ్ పొందిన సామాజిక ఉద్యమనేత తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ను జమాతే ఇస్లాం హిందూ కోరుట్ల కమిటీ నాయకులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. జమాతే ఇస్లాం హిందూ కోరుట్ల అధ్యక్షులు ఎం డి ఇలీయాస్ ఖాన్,ఉపాధ్యక్షులు రిటైర్డ్ ప్రోపెసర్ నయిమోద్దిన్ ఆద్వర్యంలో […]

Breaking News

92 Viewsరామగుండం పోలీస్ కమీషనర*రామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించిన సీపీ. సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెలుసుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్‌లోనే ప్రత్యేక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఈరోజు రామగుండం కమీషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ…పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర […]

Breaking News

భూ వివాదం కేసులో కన్నారావు

112 Viewsకెసిఆర్ అన్న కొడుకు కన్నారావు భూ వివాదం కేసులో  తానే సరెండర్ అయ్యానని, ఆంటీస్పెక్టర్ బెల్ రాకపోవడంతో, లొంగిపోయానని, సుప్రీంకోర్టులో సైతం పోరాడుతారని, కేవలం గెట్ టు పంచాయతీ అని నిందితుడు కన్నారావు తెలిపారు, ఈరోజు సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు పరుచనున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు

మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

138 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు […]