Breaking News

అయోధ్య రామ మందిరంలో కాల్పులు…

97 Views19 జూన్, 24/7 తెలుగు న్యూస్:అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి.. అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామమందిరం భద్రతకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున 5.25 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన జవాను శత్రుఘ్న విశ్వకర్మగా గుర్తించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎల్ఎండిలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి.

400 Views– మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే (తిమ్మాపూర్ జూన్ 17) ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి లో సూపర్డెంట్ గా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లోని కాకతీయ గేట్ల సమీపంలో ఫోటోలు దిగుతుండగా ప్రమాదవ శాత్తు కొడుకు, కూతురు నీళ్లలో పడడంతో వారిని కాపాడబోయి నీళ్లలో మునిగి చనిపోయిన విజయ్. కొడుకు కూతుర్ని కాపాడిన జాలరి శంకర్. మృతుడు కరీంనగర్ పట్టణంలోని రామ్ నగర్ లో నివాసం […]

Breaking News

క్రికెట్ మ్యాచ్ పోటీలను ప్రారంభించిన నాయకులు…

103 Viewsజూన్ 17, 24/7 తెలుగు న్యూస్:కొత్తగూడెం, భద్రాచలం జట్ల మధ్య అండర్ 18 క్రికెట్ మ్యాచ్ పోటీలను ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ మోరే భాస్కర్… కొత్తగూడెం పట్టణం రామవరం సాధన గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన కొత్తగూడెం, భద్రాచలం క్రికెట్ జట్ల మధ్య అండర్ 18 మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ మోరే భాస్కర్.. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని గెలుపు, ఓటమిని పాజిటివ్ […]

Breaking News

ఇరు వర్గాల మధ్య తగాదాలు

118 Viewsమహబూబ్‌నగర్ జిల్లా ఉట్కురు మండలం చిన్నపొర్లలో ఇరు వర్గాల మధ్య పొలం తగాదాలు. దళితుడిని కొట్టి చంపిన మరో వర్గం. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మృతుల కుటుంబాల ఆందోళన

90 Viewsగోడకూలి చనిపోయిన ‌ముగ్గురు కుటుంబాలను అదుకోవాలని కోరుతు మంచిర్యాల జిల్లా కేంద్రం లో‌ బాదిత‌కుటుంబాలు అందోళన నిర్వహించాయి… పోస్టుమార్టమ్ చేస్తున్నా ఆసుపత్రి ముందున్నా ఐబి చౌరస్తాలో బాదితులు రోడ్డు పై బైఠాయించారు… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఒక అడుగు వెనక్కి..

117 Viewsజూన్ 14, 24/7 తెలుగు న్యూస్ :2024 ఎన్నికలు: ఒక అడుగు వెనక్కి….. నూతనంగా కొలువుదీరిన 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతం. ఈ వాటా 2019లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. లోక్‌సభ, శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ […]

Breaking News

త్వరలో ఫోన్‌ నంబరుకూ ఫీజు..

98 Viewsజూన్ 14, 24/7 తెలుగు న్యూస్:వినియోగదారులకు షాక్‌.. త్వరలో ఫోన్‌ నంబరుకూ ఫీజు.. నంబర్లు ‘పరిమితమైన వనరులు’ వీటి చార్జీలు వసూలు చేయాలి వినియోగించని నంబర్లపై జరిమానా విధింపు ట్రాయ్‌ కొత్త ప్రతిపాదనలు మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు త్వరలోనే షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఫోన్‌ నంబరు కలిగి ఉన్నందుకు కూడా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) కొత్త ప్రతిపాదనలు చేసింది. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ నంబర్లు […]

Breaking News

ఐఎఎస్‌లు లేరు…..

89 Viewsజూన్ 14, 24/7 తెలుగు న్యూస్: ఐఎఎస్‌లు లేరు… దేశవ్యాప్తంగా 1,365 ఖాళీలు యుపిఎస్‌సి నియామకాలపై కేంద్రం ఆంక్షలు సంఖ్య పెంచాలని సిఫారసు చేసినా మౌనం టచ్‌ ఉన్న రిటైర్డ్‌ అధికారులతో ఖాళీల భర్తీ న్యూఢిల్లీ : ఐఎఎస్‌ అధికారుల నియామకాలను పెంచాలని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖ తన ఆంతరంగిక నివేదికలో అభిప్రాయపడింది. ఐఎఎస్‌ అధికారుల నియామకాలను ఏడాదికి 180 నుంచి 210-220కి పెంచాలని సిఫారసు చేసింది. ‘ఐఎఎస్‌ అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం చాలా […]

Breaking News

జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.

165 Viewsజూన్ 12, 24/7 తెలుగు న్యూస్:జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి. ఈ […]

Breaking News నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు స్పాట్ డెడ్

466 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా,ఎస్ డి చందా అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేములవాడకు బయటి దేశం వెళ్లినందుకు ఇంకేంటి కోసం వస్తున్నారు. పెద్దమ్మ స్టేజి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం కింద అదుపుతప్పి పడ్డారు.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి […]