Breaking News

అయోధ్య రామ మందిరంలో కాల్పులు…

80 Views

19 జూన్, 24/7 తెలుగు న్యూస్:అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి..

అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామమందిరం భద్రతకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున 5.25 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన జవాను శత్రుఘ్న విశ్వకర్మగా గుర్తించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7