Posted onAuthorTelugu News 24/7Comments Off on మృతుల కుటుంబాల ఆందోళన
91 Views
గోడకూలి చనిపోయిన ముగ్గురు కుటుంబాలను అదుకోవాలని కోరుతు మంచిర్యాల జిల్లా కేంద్రం లో బాదితకుటుంబాలు అందోళన నిర్వహించాయి… పోస్టుమార్టమ్ చేస్తున్నా ఆసుపత్రి ముందున్నా ఐబి చౌరస్తాలో బాదితులు రోడ్డు పై బైఠాయించారు…
213 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]
164 Viewsనేతాజీ ఆలోచన విధానంతో రెవిన్యూ డివిజన్ సాధిద్దాం ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కంట్రోల్ కమిటీ వైస్ చైర్మన్ అంద బీరన్న అక్టోబర్ 08 సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో వున్నా అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కొరకు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆదివారం నాడు నేతాజీ ఆలోచన విధానంతో చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధిస్తామని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కంట్రోల్ కమిటీ వైస్ చైర్మన్ అందే బీరన్న […]
108 Views భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొలిపాక రాజు ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మరికంటి ఎగొండ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం రోజున లక్ష రూపాయల రుణమాఫీ, పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని ధరణిలో లోటుపాట్లు సవరించి రైతులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ […]