Posted onAuthorTelugu News 24/7Comments Off on మృతుల కుటుంబాల ఆందోళన
90 Views
గోడకూలి చనిపోయిన ముగ్గురు కుటుంబాలను అదుకోవాలని కోరుతు మంచిర్యాల జిల్లా కేంద్రం లో బాదితకుటుంబాలు అందోళన నిర్వహించాయి… పోస్టుమార్టమ్ చేస్తున్నా ఆసుపత్రి ముందున్నా ఐబి చౌరస్తాలో బాదితులు రోడ్డు పై బైఠాయించారు…
107 Viewsసూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని *మాజీమంత్రి వర్యులు,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి* గారు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం దామన్న తరుపున పిసిసి సభ్యులు కొప్పుల వేణా రెడ్డి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి క్రిష్ణా రెడ్డి గారితో కలిసి గాంధీ భవన్ లో దరఖాస్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి బాల లక్ష్మీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు […]
93 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]
388 Views మునస్థాపానికి గురైన యువకుడు పురుల మందు తాగి ఆత్మహత్య.. (తిమ్మాపూర్ మే 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఘటన.. ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన యువకుడి తండ్రి మాదన మల్లయ్య… విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ప్రియ సంధ్యారాణి అనే యువతి పెళ్లి చేసుకుంటానంటూ 16 లక్షలతో ఆస్ట్రేలియాకు ఉడాయించిందని పిర్యాదు… వివరాల్లోకి […]