Posted onAuthorTelugu News 24/7Comments Off on మృతుల కుటుంబాల ఆందోళన
81 Views
గోడకూలి చనిపోయిన ముగ్గురు కుటుంబాలను అదుకోవాలని కోరుతు మంచిర్యాల జిల్లా కేంద్రం లో బాదితకుటుంబాలు అందోళన నిర్వహించాయి… పోస్టుమార్టమ్ చేస్తున్నా ఆసుపత్రి ముందున్నా ఐబి చౌరస్తాలో బాదితులు రోడ్డు పై బైఠాయించారు…
101 Views*తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు):* *(1) ఉచిత రేషన్ బియ్యం *(2) గ్రామీణ ఉపాధి హామీ నిధులు *(3) స్వచ్ఛభారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం *(4) వీధి దీపాలు *(5)స్మశాన వాటికల నిర్మాణం *(6) డంప్ యార్డ్ ల నిర్మాణం *(7) పల్లె ప్రకృతి వనాలు *(8)సిసి రోడ్ల నిర్మాణం *(9) సైడు కాలువలు *(10) సెగ్రిగేషన్ షెడ్ *(11)ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన *(12)ప్రధానమంత్రి ఉజ్వల […]
76 Views07-సెప్టెంబర్ -2023 గురువారం రోజున రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పాడి కౌశిక్ రెడ్డి పర్యటన వివరాలు మరియు కళ్యాణ లక్ష్మి,సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు 1)ఉదయం 10:00 గంటలకు హుజరాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యాదవసంఘం నాయకులతో సమావేశం, 2)మధ్యాహ్నం 12:00 గంటలనుండి,వీణవంక మండలంలో కల్యాణ లక్ష్మి మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు, 3) మధ్యాహ్నం 12:00 గంటలకు […]
104 Viewsదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పింఛన్లు అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం పెరిగిన సంపద పేద ప్రజలకు పంచాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం జిల్లాలో ( 15 మండలాలు, 5 మున్సిపాలిటీలలో) 1,38,135 మందికి పింఛన్లు అందజేస్తాం కరీంనగర్ అసెంబ్లి నియోజక వర్గంలో 6433 మంది వికలాంగులకు నూతన పెన్షన్ 4016, 40మంది టేకేదార్లకు 2016 పించన్లు రాష్ట్ర […]