Breaking News

మృతుల కుటుంబాల ఆందోళన

60 Views

గోడకూలి చనిపోయిన ‌ముగ్గురు కుటుంబాలను అదుకోవాలని కోరుతు మంచిర్యాల జిల్లా కేంద్రం లో‌ బాదిత‌కుటుంబాలు అందోళన నిర్వహించాయి… పోస్టుమార్టమ్ చేస్తున్నా ఆసుపత్రి ముందున్నా ఐబి చౌరస్తాలో బాదితులు రోడ్డు పై బైఠాయించారు…

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్