97 Viewsబంజారాహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు స్వాధీనం హైదరాబాద్ అక్టోబర్ 21 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు పట్టుబడ్డాయి. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల […]
74 Viewsబీర్కూరు మండల కేంద్రంలోని అన్ని ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో బుధ వారం రోజున ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు కృష్ణుడు గోపిక వేషధారణలు ధరించి అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకల్లో గ్రామస్తులు గ్రామ యువకులు యువజన సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు No Slide Found In Slider. Poll […]
116 Views*చిన్నారిని కాపాడిన బిఅర్ఎస్ పార్టీ 10 వ వార్డు జనరల్ సెక్రెటరిని సన్మానించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే* మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిన్న సాయంత్రం దాదాపు 7 గంటల 30 నిమిషాల సమయంలో కాసిపేట మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళ, జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలోని రక్ష హోమ్స్ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిని ,ఆ మహిళ తనతోపాటు తీసుకెళ్తుండగా అటువైపుగా వెళ్తున్న ఆశీర్వాద్ విల్సన్ గారు ఆ చిన్నారి ఏడవడం గమనించి అనుమానంతో […]