206 Viewsవికసిత్ భారత్ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా జనవరి 25 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో భాగం గజ్వేల్ లోని ఇన్టీగ్రేటెడ్ మార్కెట్ లో ప్రధాని మోడి గడిచిన 9 సంవత్సరాలలో సాదించిన అభివృద్ధి గురించి అందులో బాగంగా గజ్వేల్ కెనారా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రదాన మంత్రి సురక్ష బీమా మరియు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ముద్ర లోన్,బ్యాంక్ కు సంబందించిన వివిధ పథకాల […]
Breaking News
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇవ్వడం హర్షనీయం
237 Viewsగవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదందరామ్ కి ఇవ్వడం హర్షనీయం తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి హైదరాబాద్: జనవరి 25 గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య ప్రొఫెసర్ కోదండ రామ్, ఎంపిక చేసినందుకు తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన రథసారథి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ వచ్చేదాకా యూనివర్సిటీలన్నీ ఉన్న రాజకీయా పార్టీలను ఏకం […]
గుండారం గ్రామానికి చెందిన యువతి అదృశ్యం
398 Viewsఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మూడవత్ రాజేశ్వరి, భర్త భీమ్ సింగ్, వయస్సు- 30 సంవత్సరాలు, కులం లంబాడ, గ్రామం గుండారం అను ఆమె పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చిన దరఖాస్తు తన పెద్ద కూతురైన, మూడవత్ శిరీష, తండ్రి బీం సింగ్, 20 సంవత్సరాలు, కులం లంబాడ, గ్రామం గుండారం, అను ఆమె తేదీ:-23.01.2024 రోజున ఉదయం అందాజ 08:00 గంటల సమయంలో తన కూతురు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ […]
జాతీయ ఓటరు దినోత్సవం.
82 Viewsసిద్దిపేట్ జనవరి 25:జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న కోహెడ, మండలం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ ఓటు అమూల్యమైనది. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి. ఓటు హక్కును వినియోగించుకుందాం…ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీగా రావడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ కొక్కులకీర్తి సురేష్ మాట్లాడుతూ కోహెడ మండలంలోని గ్రామాల ప్రజలు 18 సంవత్సరాల […]
ప్రజా పాలన అన్నారు .. ప్రజా ప్రతినిధిపై దాడి చేస్తున్నారు.
155 Viewsపాల్గల్ మండల్ జనవరి 25:ప్రజా పాలన అన్నారు .. ప్రజా ప్రతినిధిపై దాడి చేస్తున్నారు. పాన్ గల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు . కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కూడా కాకముందే గండ్రావుపల్లి మాజీ సైనికుని హత్య ఈ రోజు పాన్ గల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై భౌతికంగా నిర్మూలించాలని […]
నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించిన సెస్ డైరెక్టర్…
201 Viewsముస్తాబాద్, జనవరి 24 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులకు నాణ్యమైన విద్యుత్ అందాలని మండలంలొ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సందుపట్ల అంజిరెడ్డి మాట్లాడుతూ అవునూర్, కొండాపూర్ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించామని తెలుపుతూ అదేవిధంగా రైతులపట్ల మావంతు కృషి చేస్తానని అంతేకాకుండా తదితర గ్రామాలలో విద్యుత్ ద్వారా అంతరాయం కలుగకుండ త్వరితగతిన మరిన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండం నరసయ్య, సర్పంచులు బద్ది కళ్యాణి, లక్ష్మి, […]
ఉచిత సేవ
228 Viewsకొలాం గిరిజనుల వద్దకు ఆధార్ ఉచిత సేవ. 24 జనవరి కుంరం భీమ్ జిల్లా. జైనూర్ :మండలంలోని పానపాటర్ కొలం గిరిజనుల వద్ద ఆధార్ సేవలు ప్రతి ఒక్కరు తమ ఆధార్ అప్డేట్ చేయాలి ఉచిత బస్సు సౌకర్యం కొరకు ఆంద్రప్రదేశ్ ఉన్న ఆధార్ కార్డ్ వారు తమ ఆధార్ కార్డ్ ను క్యాంపులో వచ్చి తెలంగాణ గా మార్చు కోగలరని ఆధార్ సెంటర్ యజమాని ముబారక్ తెల్పారు Manne Ganesh Dubbaka constancy 9701820298
గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు
201 Viewsసాగర్ ఎన్ఎస్పి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు జనవరి 24 నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నీటి సరఫరా డివిజన్ కు సంబంధించి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తు తెలియని దుండగులు అపహరించారు.హిల్ కాలని పాత ఫిల్టర్ హౌస్ దిగువ భాగాన గతంలో నీటిని పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగేది. నూతనముగా పైలాన్ కాలనీలో ఫిల్టర్ హౌస్ ఏర్పాటు చేసిన అనంతరం హిల్ కాలని ఫిల్టర్ హౌస్ నుండి నీటిని సరఫరా చేయడం […]
నగరంలోని పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్ చేయండి
224 Viewsనగరంలోని పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్ చేయండి జనవరి 24 నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్డేట్ చేయాలని నగరంలో నేడు పిడిఎస్యు సభ్యులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పి డి ఎస్ యు నగర అధ్యక్షుడు సుకూర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్డేట్ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కన ఉన్న ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి పలు […]
ప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే
217 Viewsప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మెదక్ జిల్లా జనవరి 24 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసమే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన 6 17హామీలను అతి త్వరగా నెరవేర్చడo కోసమే ప్రజా సమస్యలపై ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన వైపు అడుగులు మన కోసమే.. పులి వస్తుందా.పులి పిల్ల వస్తుందా.రమ్మన్నoడి ఇక్కడ ఉన్నది నల్లమల సింహం, బరిలోకి దిగితే పీపీసీ తనదే, […]










