Breaking News

పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ

142 Views*పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ* రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై పోలీసుల దాడిని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం ఖండించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ఇతరులపై జగన్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగిందన్నారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయిన కేటీఆర్ కు […]

Breaking News

పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ

116 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై పోలీసుల దాడిని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం ఖండించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ఇతరులపై జగన్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగిందన్నారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయిన […]

Breaking News

మద్దతు ఇవ్వండి రెడ్డి సంక్షేమానికి పాటు పడతా

198 Viewsఎల్లారెడ్డిపేట్ మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన పాశం దేవ రెడ్డికి ఎల్లారెడ్డిపేట రెడ్డి సంఘం సంఘము అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పాశం దేవరెడ్డి హరిదాస్ నగర్, నారాయణపూర్ దుమాల రెడ్డి సంఘము సోదరులను మంగళవారం రోజున పాశం దేవిరెడ్డి కలిశారు రెడ్డి సంఘం సభ్యులను మద్దతు కోరారు అందుకు పాశం దేవ రెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విషాదం నింపిన బందోబస్తు…మేడారం లో హెడ్ కానిస్టేబుల్ గుండెపోటు తో మృతి.*

262 Viewsగంభీరావుపేట తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 15: మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరలో బందోబస్తుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గుండెపోటు తో మృతిచెందారు. మృతుడు రమేష్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి కి చెందినవారు. స్థానికత జి. ఓ ప్రకారం ఇటీవలే రమేష్ గంభీరావుపేట పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు.రమేష్ మృతిపట్ల మంత్రి కేటీఆర్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, స్థానిక సిఐ […]

Breaking News

వీర అమర్ జవానుల ను స్మరించుకుంటూ కొవ్వొత్తులతో ఘన నివాళులు

129 Viewsఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 13/ 2019 ఫిబ్రవరి 14వ తేదీ రోజున పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ ఈరోజు అల్మాస్ పూర్ గ్రామంలో కొవ్వొత్తులతో నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు జితేందర్, శరత్,సతీష్,సందీప్,వెంకటేష్,శ్రీకాంత్,మధుసుధన్,సాయి పాల్గొన్నారు. Telugu News 24/7

Breaking News

సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శం*

137 Viewsరాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 14/ తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. సోమవారం మంత్రి జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో రూ. 9 కోట్ల 82 లక్షల వ్యయంతో నిర్మించిన 156 డబుల్ బెడ్ రూమ్ […]

Breaking News

పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్*

195 Viewsరాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 14: రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు సోమవారం ముస్తాబాద్, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో 33 లక్షల రూపాయలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణం, అలాగే 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామంలో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవనంతో పాటు, 15 రకాల అభివృద్ధి పనులకు మంత్రి […]

Breaking News

డబుల్ లబ్ధిదారులతో భోజనం చేస్తున్న మంత్రి కేటీఆర్

305 Viewsముస్తాబాద్ మండలంలో డబులు బెడ్రూమ్ ల ప్రారంభోత్సవం అనంతరం లబ్ధిదారులతో  మంత్రి కేటీఆర్. భోజనం చేశారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలి

129 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అస్సాం ముఖ్యమంత్రి హేమంత విశ్వ పై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య సోమవారం ఫిర్యాదు చేశారు పార్లమెంటు ఎంపీ రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బిజెపి నాయకులు వ్యక్తులను వారి సంబంధాలపై ప్రశ్నించడం అవివేకమైన చర్య అని అన్నారు ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా […]