

Related Articles
నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ.
222 Views24/7 తెలుగు న్యూస్ జనవరి 9 :నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ….. ఉదయం మైదుకూరు పరిధిలో బస్టాండు ఆలయాల వద్ద ఉన్న వృద్ధులు నిరాశ్రయులు, బాటసారులకు 50 మంది కి నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మంచి రుచికరమైన ఆహార పొట్లాలు, స్వీట్స్, అరటిపండ్లు,వాటర్ బాటిల్స్ అందించి వారి ఆకలి తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు పట్టణానికి చెందిన మాచనూరు రాఘవయ్య వసంత లక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ మాచనూరు రవితేజ ఏఆర్ఎస్ […]
శ్రీరాంపూర్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు
28 Viewsమంచిర్యాల జిల్లా. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండ ఆవిష్కరణ ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి స్కూల్ పిల్లలకు బుక్స్ పెన్నులు స్వీట్స్ పంచిపెట్టి, తదినంతరం చెల్ల విక్రమ్ గారు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు […]
సముద్ర లింగాపూర్ లో జీవితం పై విరక్తి చెంది వ్యక్తి ఆత్మ హత్యచేసుకున్నాడు
113 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామం లో శుక్రవారం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన చిలువేరి సత్తయ్య (52)సంవత్సరాల వయస్సు గల వ్యక్తి తీవ్ర మైన కాళ్ళ నొప్పులతో పనికి వెళ్లకుండా ఇంట్లో నే ఉంటున్నాడు గతంలో ఎన్ని హాస్పిటల్ చూపించినపలితం లేక పోవడం తో తీవ్ర మనస్తానికి గురై జీవితం పై విరక్తి చెంది ఎవరు లేని సమయం లో క్రిమిసంహారక మందు త్రాగి ఆత్మ హత్య కు పాల్పడినాడు […]




