Breaking News

ఆర్టీసీ బస్సు టైరు పగిలి అదుపుతప్పిన బస్సు

71 Viewsగంభీరావుపేట మండలం గోరింటాకు గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు టైరు పెరగడంతో చాకచక్యంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పొలంలోకి దింపాడు పెను ప్రమాదమే తప్పింది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది Telugu News 24/7

Breaking News ప్రకటనలు విద్య

92 Viewsకొంపల్లి-5 బ్రాంచ్ శ్రీ చైతన్యలో మహాత్మా గాంధీకి ఘణ నివాళులు -78 వ వర్ధంతి సందర్భంగా – శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో స్వాతంత్ర సమరయోధుడు మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ అని శ్రీ చైతన్య పాఠశాల -5 బ్రాంచ్ ప్రిన్సిపల్ సాయి కృష్ణ కొనియాడారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా అనే ఆయుధంతో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

సర్వేంద్రియానం నయనం ప్రధానం… సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

195 Views సృష్టిలో  మూలం కన్ను చాలా ముఖ్యమైనదని ఆ సృష్టిని చూడాలంటే కంటి చూపు అవసరం అని ప్రజా ప్రతినిధులు అన్నారు…. మండల కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, బిజెపి సీనియర్ నాయకులు సల్ల సత్యం రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీను, ఎనగందుల నరసింహులు, ఆర్ఎంపి వైద్యుడు రామాచారి  అనంతరం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…

95 Viewsసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పది మంది లబ్ధిదారులకు 2 లక్షల 63 వేల 500 రూపాయల విలువచేసే  సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో పంపిణీచేశారు, ఈ పంపిణీ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దొమ్మాటి నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్  […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ప్రజల పక్షం ప్రజాపక్షం…. కాలమానిని ఆవిష్కరించిన వంగ గిరిధర్

74 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజాపక్షం జాతీయ దినపత్రిక 2025 కాలమానిని ఆవిష్కరించారు. గురువారం కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ప్రజాపక్షం దినపత్రిక ప్రజల పక్షాన ఉంటుందని కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి కొండ్లెపు జగదీశ్వర్ ఆధ్వర్యంలో దినపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందర్ల శ్రీనివాస్ గౌడ్, గిరిధర్ రెడ్డి, గోశిక కృష్ణ హరి, తదితరులున్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం

బెజగామలో గ్రామంలో హరిహర లిఖిత మహాయజ్ఞం

34 Views– చేసుకున్న సేవే శాశ్వతం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు – లోక కళ్యాణర్థం భారతదేశం అంతా జరుగుతున్న ఈ లిఖిత యజ్ఞం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ కొట్లాది హరిహర లిఖిత సంఖ్యకు శ్రీకారం చుట్టి గ్రామ, గ్రామాన తిరిగి వందలాది భక్తులచే రామ, శివ నామాలను లిఖింపజేపిస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం నాడు గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలోని హనుమాన్ మందిరంలో హరిహర లిఖిత […]

Breaking News ప్రాంతీయం

నిరుపేదలైన లబ్ధిదారులకు తక్షణమే గృహాలు స్థలాలు అందించాలి…

131 Viewsముస్తాబాద్, జనవరి 28 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న కొండాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇప్పటికే 326మందికి లబ్ధిదారులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో మొదటి విడుతగా 20మంది లబ్ధిదారులను గుర్తించిన వారికి అందజేయలన్నారు. గత ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్ రూమ్ లో పథకంలో భాగంగా 40 గృహాలను నిర్మించి దిశగా వెళ్లక పోగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అద్దాంతరంగా […]

Breaking News

ఘనంగా గణతంత్ర వేడుకలు.. రెపరెపలాడిన మువ్వల జెండా…

31 Viewsముస్తాబాద్, జనవరి 26/7న్యూస్ ప్రతినిధి తెలంగాణ బేడ బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో 76. వ గ ణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా అన్నం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జాతీయ పాతాకాన్ని సంఘం అధ్యక్షుడు ఆవిష్కరించారు. అనంతరం బేడ బుడగ సంఘ నాయకులు ఎందరో మహానుభావుల ఖుషి ఫలితమే నేడు స్వతంత్ర పలాలను మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పెద్దవెంకటి, మల్లేశం, రవి, భాస్కర్, శ్రావణ్, రాజు, చందు, […]

Breaking News ప్రాంతీయం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ శ్రీనివాస్ కుటుంబానికి అండగా గోల్డ్ అప్రైజర్ రీజనల్ యూనియన్

272 Viewsజగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి శ్రీనివాస్ చారి గత మూడు నెలల క్రితం గుండెపోటుతో అకాల మరణం చెందగా వారి కుటుంబ దీనస్థితిని చూసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జగిత్యాల రీజనల్ గోల్డ్ అప్రైజర్ యూనియన్ తరపున వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ భార్య ఇందూరి లక్ష్మి కుమారుడు వంశీలకు ఆర్థిక సహాయం 25వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు నెలకు సరిపడా 25 కిలోల బియ్యాన్ని శనివారం […]

Breaking News

దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు

24 Viewsఅర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా *పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు* దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే *పదిర ప్రజాపాలన గ్రామసభకు హాజరు* ఎల్లారెడ్డిపేట, జనవరి -22 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ […]