136 Viewsముస్తాబాద్ డిసెంబర్ 19, ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ ప్రస్తుత మార్కెట్ లో గుడ్డు ధర 7రూ. ఉండటం వలన వారానికి 3,సార్లు విద్యార్థులకు భోజనంలొ గ్రుడ్లు పెట్టడం మావల్లకాదు అని డీఈవో ఎంఇవొకి ప్రభుత్వ కార్యాలయంలో వినతి పత్రం గతంలోనే అందజేయడం జరిగిందని మధ్యాహ్నం భోజనం తయారుచేసే నిర్వాహకులు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం గుడ్డు కి కేవలం 5.రూ.లు చెల్లిస్తుంది. పైనుండి 2రూ, అదనంగా చెల్లించి […]
Breaking News
వర్గల్ మండల్: హరీష్ రావు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగిస్తున్న తీరు…
139 Viewsబావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెట్టడం లేదని 12 వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ఇవ్వకుండా కేంద్రం ఆపిందన్నారు*. *బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేసి రాష్ట్ర ప్రజలను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు*. గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి గజ్వేల్ రైతులు రెండు పంటలు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే […]
వర్గల్ మండల్: గ్రామం మైలారం ఎo పి పి ఎస్ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ.
133 Viewsవర్గల్ మండల్, మైలారం గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలకు క్రిస్టాస్ ఆశ్రమం – అర్ఫానేజస్ హైదరాబాద్ వారైనా నాయర్ వారి గ్రూపు 1500 లీటర్ల వాటర్ ప్యూరిఫైయర్ బహుకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగాగ్రామ సర్పంచ్, ఎస్ ఎం సి చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పాల్గొని, వారు చేసిన మంచి పనికి అభినందిస్తూ వారికి శాలువా కప్పి సన్మానించడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన మర్కూక్ సర్పంచ్
130 Viewsమర్కూక్ గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ కు 27,500 /- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక &ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు, మరియు మర్కూక్ మండలపార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కును మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ అందించారు .ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సత్తయ్య, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కరుణాకర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ […]
యాదాద్రి భువనగిరి జిల్లా : ఎయిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
134 Viewsబీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి కి సందర్శించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా, టిపిసిసి స్టార్ కంపెనీయర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లకు ఘన స్వాగతం పలికి ఎయిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఓపిసి విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్ . Telugu News 24/7tslocalvibe.com
*ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్*
132 Viewsమర్కూక్ మండల్ తెరాస బి సి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మర్కూక్ గ్రామానికి చెందిన గౌరి స్వామి నర్సమ్మ గార్లు కుమార్తె సోనీ వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్,కొండపోచమ్మ టెంపుల్ డైరెక్టర్ మాధవ రెడ్డి, సీనియర్ నాయకులు పాపొల్లా […]
ఆర్థిక సహాయం
130 Views*మార్కక్* మండల్ లోని *పాములపర్తి* గ్రామానికి చెందిన *బల్ల నర్సింలు* అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి *5000 ఆర్థిక సహాయం* అందించిన *ఎంపీపీ పాండు గౌడ్* రాజేష్ గౌడ్ వార్డుమెంబెర్ ప్రభాకర్ ప్యాక్స్ డైరెక్టర్ తలకొక్కుల రాములు చెక్కలి చంద్రయ్య జుట్టు సుధాకర్ ఏడెల్లి మల్లేష్ గాంధాల వెంకటేష్ ఏడెల్లి బలనర్సు ఏడెల్లి రమేష్ బలస్వామి *పాండు గౌడ్* *మార్కక్ మండల్ ఎంపిపి* Telugu News 24/7tslocalvibe.com
పేదింటి యువతి వివాహానికి పుస్తెమెట్టెలు అందజేత.
176 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దండు బాల ఆశయ్య-ఎల్లవ్వ ల కూతురు లాస్య వివాహానికి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ దృష్టికి బొప్పపూర్ మార్కెట్ కమిటీఅధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తీసుకెళ్లారు.దీంతో ఆయన లాస్య వివాహానికి పుస్తెమెట్టెలు ఇవ్వగా వాటిని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.ఆయన వెంట పాశం సరోజన […]
వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు….
140 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావుపేట వీర్నపల్లి మండలాల నుండి భారీగా క్రైస్తవ భక్తులు మరియు ప్రజలు తరలివచ్చారు.. ఆయా గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవ యువతీ యువకులు క్రైస్తవ భక్తి గీతాలను ఆలాపించి అలరించారు.. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి… సెమీ క్రిస్మస్ వేడుకలలో దైవ వర్తమానాన్ని అందించడానికి వచ్చిన స్టీఫెన్ డేవిడ్ ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు […]










