Breaking News

వర్గల్ మండల్: గ్రామం మైలారం ఎo పి పి ఎస్ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ.

133 Views

వర్గల్ మండల్, మైలారం గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలకు క్రిస్టాస్ ఆశ్రమం – అర్ఫానేజస్ హైదరాబాద్ వారైనా నాయర్ వారి గ్రూపు 1500 లీటర్ల వాటర్ ప్యూరిఫైయర్ బహుకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగాగ్రామ సర్పంచ్, ఎస్ ఎం సి చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పాల్గొని, వారు చేసిన మంచి పనికి అభినందిస్తూ  వారికి శాలువా కప్పి సన్మానించడం జరిగినది.

No Slide Found In Slider.

Poll not found