167 Viewsపొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి – గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గల్ఫ్ అధికారులతో మాట్లాడి రెండు రోజులు శ్రమించి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లారెడ్డిపేటకు పంపించే ప్రయత్నం చేసిన దుబాయ్ ఈ.టి.సి.ఏ అధ్యక్షులు రాధారపు సత్యం< గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు గుండెల్లి శ్రీనివాస్ కూడా మృతదేహం స్వగ్రామం రావడానికి కృషి చేశారుమృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న రాధారపు సత్యం తోటి మిత్రులుతల్లి తండ్రులకు ఒక్కగానొక్క […]
Breaking News
వర్గల్ మండలంలో ఉన్న విత్తన దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి శేషనాయన.
114 Viewsమండలంలో ని మజిద్పల్లి, నేoటూరు గ్రామాల్లో కల విత్తన దుకానలను మండల వ్యవసాయ అధికారిణి శేష శయన మరియు బేగంపేట పి.ఎస్, ఎస్.ఐ అరుణ్ తనిఖి చేయడము జరిగింది. నకిలి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అయినది. ఇందులో పోలీస్ శాఖ అనిల్, స్వాతి, ఏఈవో స్వర్ణ, క్రాంతి, తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
*భూములు కోల్పోయిన, రైతులకు మద్దతుగా నిరసన దీక్ష*
107 Views*భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా నిరసన దీక్ష* *భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా పాల్గొన్న MLC జీవన్ రెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు* సిద్దిపేట జిల్లా, తరగతుల ద్వారా, అవసులోని పల్లి గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుఅయిన తర్వాత కూడా ఏఒక్క రైతుకు న్యాయం జరగలేదని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ […]
పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డి. బాలకృష్ణ నియామకం
117 Views మర్కుక్ జూన్ 21 జూన్ 21 బుధవారం రోజు మర్కుక్ మండల కేంద్ర పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అధ్వర్యంలో మండల కమిటీ మరియు గ్రామ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ నియామకంలో పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తల సమక్షంలో డి. బాలకృష్ణను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రమోద్ కుమార్ హాజరు కావడం జరిగింది. ఎర్రోళ్ల బాబు […]
మండల్ వర్గల్ : మేలు రకం పశుసంపద ఉత్పత్తితోనే అధిక ప్రయోజనం
117 Viewsమేలు రకం పశుసంపద ఉత్పత్తితోనే అధిక ప్రయోజనం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు గనుప లక్ష్మారెడ్డి మేలు రకం పశు సంపద ఉత్పత్తితోనే రైతులకు అధిక ప్రయోజనం ఉంటుందని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గనుక లక్ష్మారెడ్డి పేర్కొన్నారు . దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం అవుసులోని పల్లిలో మేలు జాతి లేగ దూడల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . పశువుల్లో కృత్రిమ గర్భధారణ ఫలితంగా మేలు రకం , […]
పిఎం కిసాన్ 14 వ విడత…
225 Views*PM Kisan: పీఎం కిసాన్ 14వ విడత ఎప్పుడంటే..!* *రైతులకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు*. ఇప్పటి వరకు ఈ పథకం కింద 13 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయింది. అన్నదాతలు ఇప్పుడు 14వ విడత పీఎం కిసాన్ నిధి నిధుల కోసం […]
వర్గల్ మండల బీజేపీ మరియు బీజేవై మ్ పూర్తి కమిటీ సభ్యుల ఎన్నిక..
126 Viewsవర్గల్ మండల బీజేపీ మరియు బీజేవైమ్ పూర్తి కమిటీ సభ్యుల ఎన్నిక… నేడు వర్గల్ మండలంలోని సాయిరామ్ ఫంక్షన్ హాల్ లో జరూపుకున్న పూర్తీ కమిటీ సమావేశంలో బీజేపీ మరియు బీజేవైఎం కార్యక్రమాలపై, పార్టీలో వర్గల్ మండల కార్యకర్తలను భాగస్వామ్యం చేయడం జరిగింది. *ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, బిజెపి రాష్ట్ర నాయకులు, బిజెపి వర్గల్ మండల ఇన్చార్జి నందన్ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ వర్గల్ మండలంలో పేదల భూములను గుంజుకోని బినామీలతో రియల్ ఎస్టేట్ […]
ఆటో యూనియన్ ఎలక్షన్స్
193 Views గజ్వేల్ మండలం ప్రజ్ఞపూర్ లో ప్రతి ఏటా ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది.అందులో భాగంగా జూన్ 11 ఆదివారం నాడు ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో యూనియన్ ఆటో ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంగళ స్వామి . మొత్తం 100 ఓట్లు ఉండగా ఇందులో 32 ఓట్లు రాజలింగంకు మరియు మంగళ స్వామి కి 48 ఓట్లు రాగా 16 ఓట్ల మెజార్టీతో మంగళ స్వామి గెలుపొందడం జరిగింది.అనంతరం […]
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దివ్యాంగులు..
110 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో వికలాంగుల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిన్నటి రోజున దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలోనే ప్రవేశపెట్టిన పెన్షన్ 3016 ఉండగా అదనంగా 1000 రూపాయలు కలుపుకొని 4016 దివ్యాంగులకు పెంచిన సందర్భంగా మండేపల్లి గ్రామంలో ఉదయం 9:30 నిముషాలకు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ చిత్రపటాలకు దివ్యాంగులు గోడిసేలా రామకిష్టయ్య, గాదగోని మొండయ్య, పెద్ది శంకరయ్య, శ్రీనివాస్, మసూరి కుంటయ్య, బండి సత్తయ్య, […]
కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపీపీ పాండు గౌడ్ & మండల ప్రజా ప్రతినిధులు*
120 Views మర్కుక్ : 09.06.2023 *కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపీపీ పాండు గౌడ్ & మండల ప్రజా ప్రతినిధులు* *మర్కుక్ మండల పరిధిలో సర్పంచ్ 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా వచ్చిన చెక్కులను ఈ రోజు గజ్వెల్ మహతి ఆడిటోరియంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్ డి చైర్మన్ సి ప్రతాప్ […]







