జూన్ 21 బుధవారం రోజు మర్కుక్ మండల కేంద్ర పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అధ్వర్యంలో మండల కమిటీ మరియు గ్రామ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ నియామకంలో పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తల సమక్షంలో డి. బాలకృష్ణను నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రమోద్ కుమార్ హాజరు కావడం జరిగింది.
60 Viewsకేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు… రాజ్యాంగ నిర్మాత డా .బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని […]
79 Views*జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యులు గా నియామకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజానర్సింహ కు ఘనసన్మనం* ఇటీవల జాతీయ కాంగ్రెస్ పార్టీ శాశ్వత ఆహ్వానితులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ నియామకమైన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్, మార్క సతీష్ గౌడ్ ల ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు .ఈ సందర్బంగా ఈ నియామకానికి సహకరించిన సోనియా గాంధీ ,రాహుల్ […]
107 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి11 మండలాల పరిధిలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ నుండి మండల తహశీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ధరణి, కోర్టు కేసుల పరిష్కారానికి […]